ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉదయం అల్పాహారం కో సం క్యూలో నిల్చున్న ఓ బాలిక.. ప్రమాదావశాత్తు వేడి వేడి రాగిజావలో పడి తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతూ మృతి చెం దింది. ఈ ఘటన శనివారం నిర్మల్ జిల్లా మామడ మండలం కొ�
ప్రభుత్వ విద్యా విధానం బలోపేతానికి చర్యలు చేపడుతున్న రాష్ట్ర సర్కారు.. పాఠశాల విద్యార్థులకు బలవర్ధకమైన పోషక విలువలతో కూడిన మధ్యాహ్న భోజనం అందిస్తున్నది.
పేద విద్యార్థుల్లో పౌష్టికాహార లోపంతో మానసిక, శారీరక ఎదుగుదల సరిగా లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిని పూర్తిస్థాయిలో తగ్గించేందుకు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. వారంలో మూడు రోజులు గుడ్డ�
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దుతున్నది తెలంగాణ సర్కారు. అందులో చదివే విద్యార్థులకు రుచికరమైన పోషకాలతో కూడిన మధ్యాహ్న భోజనం అందించాలని నిర్ణయించింది.
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ప్రభుత్వం నేడు విద్యాదినోత్సవం నిర్వహించనున్నది. ఈ సందర్భంగా విద్యార్థులకు రాగిజావ పంపిణీతోపాటు, బడుల ప్రారంభం, పుస్తకాల పంపిణీ వంటివి చేపట్టనున్నారు. రాష్ట్రంలోని 25,26,907 విద్య�
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 20న నిర్వహించే విద్యా దినోత్సవం నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అల్పాహారంగా రాగిజావ అందించనున్నట్టు విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. హైదర�
ఐర న్, సూక్ష్మపోషకాలతో కూడిన పోషకాహారాన్ని అం దజేయడంలో భాగంగా రాష్ట్రంలోని సర్కారు బడి విద్యార్థులకు రాగిజావను బ్రేక్ఫాస్ట్గా అందజేయ నున్నారు. రాష్ట్రంలోని 16.82 లక్షల మంది విద్యా ర్థులకు ఏడాదిలో 110 రోజ