YS Jagan | ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్కు సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. వైఎస్ జగన్ బెయిల్ను రద్దు చేయాలని, ఆయనపై ఉన్న అక్రమాస్తుల కేసులను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ డిప్యూటీ స్పీకర�
Deputy Speaker | ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్గా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఖరారయ్యారు. ఈ నిర్ణయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. డిప్యూటీ స్పీకర్ పదవికి ఇవాళ నోటిఫికేషన్ విడుదల కానుంది. దీంతో ఇవా
సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్కుమార్పై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు కోరారు. తనను కస్టోడియల్ హింసకు గురి చేసిన కేసులో నిందితుడైన సునీల్కుమార్�
AP News | నా మతం మానవత్వం.. డిక్లరేషన్లో రాసుకుంటారేమో రాసుకోండి అని మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు ఘాటుగా స్పందించారు. తనను చిత్రహింసలకు గురిచేసినప్పుడు ఆయన మతం, మాన�
ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టారన్న కేసులో తన మీద వచ్చిన ఆరోపణలపై సీఐడీ మాజీ చీఫ్ సునీల్కుమార్ స్పందించారు. రఘురామకృష్ణరాజును అరెస్టు చేసిన రోజు తాను సీఐడీ గుంటూరు ర�
వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజుపై సీఐడీ కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఐడీ కస్టడీలో రఘురామ రాజును చిత్రహింసలు పెట్టింది నిజమేనని అప్పటి
ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకున్నది. ఐసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్, టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు (Raghurama Krishna Raju) పక్కపక్కనే కూర్చుకున్నారు. కాసేపు ఇద్దరు సంభాషించుకున్నార�
YS Jagan | ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కేసు నమోదైంది. టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుంటూరులోని నగరపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో సీఎం జగన్ ప్�
ఏపీలోని కాగ్ లెక్కలను పరిగణనలోకి తీసుకోవాలని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ప్రధాన మంత్రి మోదీకి లేఖ రాశారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై కాగ్ ఇచ్చిన నివే�