Ponguleti Srinivas Reddy | వట్టినాగులపల్లి భూ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. గతంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తనయుడి రాఘవ కన్స్ట్రక్షన్స్పై పోలీసు కేసు నమోదు కావడం, అనంతరం ఇన్స్పెక్టర్ బదిలీ కావడం తెలిసిం�
కొత్వాల్గూడలో రాఘవ కన్స్ట్రషన్స్కు చెందిన అక్రమ క్రషర్ క్వారీల నిర్వహణపై బీఆర్ఎస్
నిజనిర్ధారణ బృందం ఆగ్రహం వ్యక్తం చేసింది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ , మాజీ మంత్రి హరీశ్
BRS Leaders | రాజేంద్రనగర్ మానస హిల్స్లో ఎలాంటి అనుమతులు లేకుండా కొండలను పిండి చేస్తున్న మంత్రి పొంగులేటి సంస్థ రాఘవ కన్స్ట్రక్షన్స్ను బీఆర్ఎస్ నాయకులు గురువారం సందర్శించారు.
Harish Rao |ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకుని ఉన్న రాజేంద్రనగర్ మండలం మానస హిల్స్లో పొంగులేటికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎలాంటి అనుమతులు లేకుండా క్వారీలు నిర్వహిస్తూ కొండలు పిండిచేసి కోట్లు దండుకుంటుంటే
Harish Rao | హైదరాబాద్ ఓఆర్ఆర్కు ఆనుకుని ఉన్న రాజేంద్రనగర్ మండలంలోని మానసహిల్స్ ప్రాంతంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన సంస్థ రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎలాంటి చట్టబద్ధ అనుమతులు లేకుండా అక్రమ క్వ
వట్టినాగులపల్లి భూముల విషయం లో తమ కుటుంబానికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్తోపాటు తన కొడుకుపై వచ్చిన ఆరోపణలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి స్పం దించారు.
రంగారెడ్డి జిల్లా గండిపేట రెవెన్యూ మండల పరిధిలోని వట్టినాగులపల్లి గ్రామ సర్వే నంబర్ 245లో సతీశ్షాకు చెందిన 20.14 ఎకరాల భూమి ఉన్నది. ఈ భూమిని ఆయన తన కుమార్తెలు పల్లవిషా, ప్రియాంకషా, రాధికాషాకు ఇచ్చారు. ఈ భూమి�
సీఎం రేవంత్రెడ్డికి నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఆదాయ వనరుగా మారిందని కాంగ్రెస్ బహిష్కృత నేత, ఏఐసీసీ మాజీ సభ్యుడు బక్క జడ్సన్ ఆరోపించారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నియోజకవర్గంలోని నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ పనులను మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్, మేఘా ఇంజినీరింగ్ సంస్థలకు కట్టబెట్టడంపై బీఆర్ఎస్
KTR | నారాయణపేట - కొడంగల్ లిఫ్ట్ పనులు మేఘా, రాఘవ కన్స్ట్రక్షన్కు అప్పగించడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ లిఫ్ట్ ద్వారా రేవంత్ రెడ్డి భారీ అవినీతిక�
రాష్ట్ర మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోనూ దుమారం రేపుతున్నది. గోదావరిలో కాటన్ బ్యారేజీ వద్ద పేరుకుపోయిన ఇ సుకను డ్రెడ్జింగ్ ద్వారా తొలగించే రూ.270 కోట్ల