నోబెల్ గ్రహీత, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ పూర్వీకులకు చెందిన ఎస్టేట్ను మంగళవారం బంగ్లాదేశ్లో మూకలు ధ్వంసం చేశాయి. అక్కడిఎస్టేట్లోని మ్యూజియంని సందర్శకుల కోసం తెరచి ఉంచుతారు.
‘సత్య, సౌందర్యాల రసవత్ సమ్మేళనమే కళ’ అన్నారు గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్. ప్రతి వ్యక్తిలోనూ చిన్ననాటి నుంచే కళలను పాదుకొల్పాల్సిన ఆవశ్యకతను ఆయన నొక్కి చెప్పారు. తద్వారా మనిషిలో మనిషితనం వెల్లివిరు
విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్ 1933లో హైదరాబాద్ వచ్చారు. తాను 1901లో స్థాపించిన శాంతినికేతన్ (విశ్వభారతి) ఒడిదుడుకులలో ఉన్నది. నిర్వహణకు అవసరమైన నిధులు ఇప్పిస్తానని నిజాం కార్యనిర్వాహక మండలి సభ్యుడు నవాజ్�
‘కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ. ప్రపంచపు బాధ అంతా శ్రీశ్రీ బాధ.’ అని చలం మహా ప్రస్థానానికి రాసిన ముందుమాటలో చెప్తాడు. తను వ్యక్తిగతంగా వంపి ప్రపంచానికి పంచడం ఒక పద్ధతి. తన ముందు జరుగుతున్న అనేక విషయాల
రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన శాంతినికేతన్ స్ఫూర్తితో ఓ బెంగాలీ యువకుడు చెట్టు కిందనే ఓ బడిని ప్రారంభించాడు. స్కూలు మానేసిన పిల్లలకు చదువు చెప్పాలన్నది అతని లక్ష్యం. పిల్లల చెంతకే బడిని చేర్చడం అతన�
ఇపుడున్న రాష్ట్ర అధికారిక చిహ్నంలో నాకు తెలిసి ఎలాంటి లోపాలు లేవు. ఒక మతానికి, కులానికి, వర్గానికి సంబంధం లేకుండా ఉన్నది. ఇలాంటి చిహ్నాన్ని మార్చడం సమంజసంగా లేదు. మార్చాలనుకోవడమే లక్ష్యమైతే మార్చ డం తప్ప�
చారిత్రక కోఠి మహిళా కళాశాల శతాబ్ది ఉత్సవాలకు ముస్తాబవుతున్నది. హైదరాబాద్ నడిబొడ్డున.. ఉద్యానవనాల నడుమ ఈ కాలేజీని ప్రారంభించారు. పది దశాబ్దాలుగా విద్యారంగంలో సేవలందిస్తున్న ఈ కాలేజీకి వచ్చే ఏడాది వందే�
మహాత్మా గాంధీతో పాటుగా అబ్దుల్ కలాం, రవీంద్రనాథ్ ఠాగూర్ ఫొటోలతో నోట్లు ముద్రించాలని ఆర్బీఐ భావిస్తున్నది. దీనిపై ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఆర్బీఐ, సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ �
కొత్తగా వచ్చే కరెన్సీ నోట్లపై రవీంద్రనాథ్ ఠాగూర్, అబ్దుల్ కలాం చిత్రాలు ముద్రించాలని ఆర్బీఐ భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు భారత కరెన్సీ నోట్లపై కేవలం మహాత్మాగాంధీ చిత్రం మాత్రమే ముద్రించారు. అయి�