రాష్ట్రంలో రోడ్ల పునరుద్ధరణ పనులకు నిధుల సమస్య వెంటాడుతున్నది. సుమారు 9,400 కిలోమీటర్ల మేర రోడ్లను పునరుద్ధరించాల్సి ఉండగా, ఇందులో సగానికి పైగా రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉన్నది.
ఏపీ సీఎం చంద్రబాబు, టీజీ సీఎం రేవంత్రెడ్డి మధ్య సమావేశం జరగనున్న నేపథ్యంలో ఉ మ్మడి రాజధానిగా పదేళ్లపాటు ఏపీ ఆధీనంలో ఉన్న హైదరాబాద్ ఆర్అండ్బీ శాఖ ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ఏర్పాట్లు చేయాలని ర�
మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీఆర్హెచ్ఆర్డీ) ప్రాంగణంలో ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో కడుతున్నది అతిథి గృహమా? లేక సీఎం క్యాంప్ కార్యాలయమా? అనే అనుమానాలు నెలకొన్నాయి.
పేదలకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందించేందుకు నగరం నలువైపులా బీఆర్ఎస్ హయాంలో మొదలైన టిమ్స్ దవాఖానలపై కాంగ్రెస్ మంత్రుల అవగాహన రాహిత్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది.
తెలంగాణకు రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్) ప్రాజెక్టు మంజూరై రెండున్నరేండ్లు దాటినా ఇంతవరకు భూసేకరణ కూడా పూర్తికాలేదు. నిధుల కొరతతోపాటు కోర్టు కేసులు, జాతీయ రహదారుల శాఖ నిర్లక్ష్యం తదితర కారణాల వ�
హైదరాబాద్-శ్రీశైలం రోడ్డు మార్గాన్ని మెరుగుపర్చడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అందులో భాగంగా నాగర్కర్నూల్ జిల్లాలోని మన్ననూర్ ఫారెస్ట్ చెక్పోస్టు నుంచి శ్రీశైలం వరకు అత్యంత పొడవైన ఎల
ఎల్బీనగర్లోని తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) నిర్మాణంపై ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అవగాహన లేకుం డా మాట్లాడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న శాఖల్లో ఆర్అండ్బీ కూడా చేరింది. వందలకోట్ల రూపాయల బిల్లులు పెండింగులో ఉండడంతో పనులు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి.
మంథని నియోజకవర్గంపై ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపిస్తున్నారు. గత వారం రోజుల్లో పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ వరుసగా మూడు సార్లు కలిసి విజ్ఞప్తి చేయడం తో నియోజకవర్గంలోని తూర్పు డివిజన
ప్రజలకు మెరుగైన సేవలు, పరిపాలన సౌలభ్యమే లక్ష్యంగా రోడ్లు, భవనాల(ఆర్అండ్బీ) శాఖను రాష్ట్ర ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. కొత్త జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్ల వ్యవస్థకు అనుగుణంగా ఆర్అండ్బీ శాఖలో సర్
రాష్ట్రంలో రోడ్ల మరమ్మతు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే 225 పనులు పూర్తికాగా, మరో 240 పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టుల
TS Govt | తెలంగాణ ఆర్ అండ్ బీ శాఖలో కొత్తగా 472 పోస్టులను సృష్టిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 132 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరింగ్(సివిల్) పోస్టులు, 90 డిప్యూటీ ఎగ్జిక్యూటివ్