25వ గ్రాండ్స్లామ్ వేటలో ఉన్న సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్.. వింబుల్డన్లో క్వార్టర్స్కు అర్హత సాధించాడు. సోమవారం సెంటర్ కోర్ట్ వేదికగా జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో ఆరో సీడ్ �
డిఫెండింగ్ చాంపియన్ కార్లోస్ అల్కారజ్ వింబుల్డన్ క్వార్టర్స్కు దూసుకెళ్లాడు. ఆదివారం సెంటర్ కోర్ట్ వేదికగా జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్ మ్యాచ్లో ఈ స్పెయిన్ కుర్రాడు 6-3, 6-4, 1-6, 7-5త�
తాజా మాజీ ఎమ్మెల్యేలు తక్షణం తమ క్వార్టర్లను ఖాళీ చేయాల్సిందిగా రాష్ట్ర శాసనసభా కార్యదర్శి శుక్రవారం మళ్లీ నోటీసులు పంపారు. డిసెంబర్ 3 న ఎన్నికల ఫలితాలు వచ్చాయని, కొత్తగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారికి
సీజన్ ఆరంభ టోర్నీ మలేషియా ఓపెన్లో భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి, మహిళల డబుల్స్లో అశ్విని పొన్నప్ప-తనీషా జోడీలు క్వార్టర్ ఫైనల్లో అ�
భారత యువ బాక్సర్ మహమ్మద్ హుసాముద్దీన్ ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్ క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లాడు. వరుస విజయాలతో ఫుల్ జోష్లో ఉన్న ఈ తెలంగాణ బాక్సర్ ఆదివారం ప్రి క్వార్టర్స్లో ఏకపక్ష విజయ�
ప్రపంచ చాంపియన్ నిఖత్ జరీన్.. జాతీయ బాక్సింగ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లింది. భోపాల్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీ మహిళల 50 కేజీల ప్రిక్వార్టర్స్ బౌట్లో గురువారం నిఖత్ 5-0తో ఈవా మార్బాని�
హైదరాబాద్, జనవరి 20: ఐటీ సేవల సంస్థ సైయెంట్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను రూ.131.70 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాస�
క్వార్టర్స్లో హైదరాబాద్ ముస్తాక్ అలీ టోర్నీ సుల్తాన్పూర్: దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హైదరాబాద్ క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లింది. ఎలైట్ గ్రూప్-ఈలో భాగంగా ఆడిన ఐదు మ్యాచ్�
ప్రభాకర్ రావు | జిల్లాలోని గణపురం మండలం, చెల్పూరు గ్రామంలో గల కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్లో నూతనంగా జెన్కో కార్మికుల సౌకర్యార్థం నిర్మించిన 430 క్వార్టర్స్ను టీఎస్ జెన్కో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్ట�
పీవీ సింధు| భారత స్టార్ షెట్లర్ పీవీ సింధు ఒలింపిక్స్లో తన విజయ పరంపరను కొనసాగిస్తున్నది. మహిళ సింగిల్స్ గ్రూప్-జేలో వరుసగా మూడు విజయాలు సాధించి క్వార్టర్స్కు దూసుకెళ్లింది.