సోషల్ మీడియాపై పోలీస్, ప్రభుత్వం అత్యుత్సాహం చూపిస్తున్నదని.. అధికార పార్టీ మెప్పు కోసం పోలీసులు బీఆర్ఎస్ నాయకులపై ఇష్టానుసారంగా కేసులు నమోదు చేస్తున్నారంటూ మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ విమర్శ
రేవంత్రెడ్డి, మంత్రులకు రాష్ట్రంలోని ప్రాజెక్టులపై కనీస అవగాహన లేదని, వేదికలపై ఏదేదో మాట్లాడుతూ తెలంగాణ పరువును తీస్తున్నారని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ఘాటుగా విమర్శించారు. అధికారంలో వచ్చిన
Putta Madhukar | ఎమ్మెల్సీ కవిత చేసే పనుల వలన పార్టీకి నష్టం జరుగుతుందని భావించి గులాబీ అధినేత తీసుకున్న నిర్ణయం హర్షనీయమని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అన్నారు. బీఆర్ఎస్ అంటే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఇంటి పార్ట�
పంటలకు ఇన్సూరెన్స్ చేయిస్తామని, మంచి గిట్టుబాటు ధర కల్పిస్తామని ఎన్నికల ముందు అనేక హామీలిచ్చిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చాక నట్టేట ముంచిందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ విమర్శించారు. రైతు డి�
ఎద్దు ఏడ్చిన ఏవుసం.. రైతు ఏడ్చిన రాజ్యం చరిత్రలో బాగుపడ్డది లేదని.. రైతును కన్నీళ్లు పెట్టించే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడ ఎక్కువ కాలం ఉండదని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు. మంథనిలోని పాత పెట్రో�
నవాబులను ఓడించి తొలి బజన రాజ్యాన్ని స్థాపించిన బజన యుద్ధ వీరుడి సర్ధార్ సర్వాయి పాపన్నగౌడ్ ఆశయాలకు అనుగుణంగా పని చేస్తూ ఆయన వారసుడిగా గర్వపడుతున్నానని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు. సర్�
కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోయకుండా.. తెలంగాణను ఎడారిగా మార్చేందుకు జరుగుతున్న కుట్రలు, కుతంత్రాలను మరోసారి విప్పి చెప్పేందుకు బీఆర్ఎస్ బృందం సిద్ధమైంది. అందుకోసం మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్
బీసీలకు 42శాతం రిజర్వేషనంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అవళీలగా మోసం చేసేందుకు సిద్ధంగా ఉందని.. ఎన్నికల సమయంలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో చెప్పింది ఒకటి.. అధికారంలోకి వచ్చిన తరువాత నేడు చేస్తున్నది మరోకటి అం�
బీఆర్ఎస్ నాయకులే లక్ష్యంగా పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని, పోలీసుల కేసులకు భయపడేవారు ఎవరూ లేరని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ స్పష్టం చేశారు. పోలీసులు ప్రజల కోసం కాకుండా కాంగ్రెస్ పార్టీ కోసం ప
వర్షాభావ పరిస్థితుల వల్ల ప్రస్తుతం మహారాష్ట్ర నుంచి వస్తున్న వరద ప్రవాహాన్ని కన్నెపల్లి మోటర్ల ద్వారా ఎత్తిపోసే అవకాశమున్న రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం చేసి, రైతులను మోసం చేస్తుందని మంథని మాజీ ఎమ్మెల్య�
మంథనిలో రింగ్ రోడ్డు పేరుతో రూ.300 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, గ్రీన్ ఫీల్డ్ హైవే పక్కనే రింగ్ రోడ్డు నిర్మిస్తే ప్రజలకు ఏ విధంగా ఉపయోగంగా ఉంటుందో మంత్రి శ్రీధర్బాబు సమాధానం చెప్�
మంథని నియోజకవర్గంలోని ప్రజల ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవీ దక్కించుకున్న శ్రీధర్బాబుకు అధికారానికి అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదనే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారని.. మంత్రికి ఇసుక, మట్టి దోపిడిప�
కేశనపల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ, బీఆర్ఎస్ మహిళ మండల అధ్యక్షురాలు పప్పు స్వరూప తండ్రి కొండవేన కనకయ్య బుధవారం రాత్రి చనిపోయాడు. కాగా మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్తో పాటు ఆయన సతీమణి మంథని మ�
బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ సక్సెస్ను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి కార్యకర్తా స్థానిక సమరానికి సిద్ధం కావాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ పిలుపునిచ్చారు. మంథని రాజగృహలో నియోజకవర్గంలోని ఆయా మండ�
కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులను టార్గెట్గా చేసుకొని బెదిరింపులకు పాల్పడుతున్నది..కాంగ్రెస్ బెదిరింపులకు, కుట్రలకు భయపడేది లేదని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ స్పష్టం చేశారు.