ఈ దేశం భగత్సింగ్కు జన్మనిస్తే.. ఆయన బ్రిటిష్ కబంధహస్తాల్లో చిక్కుకున్న భరతమాత విముక్తి కోసం ఉరికంబాన్నే ముద్దాడాడు. బ్రిటిష్ ప్రభుత్వం పబ్లిక్ సేఫ్టీ, ట్రేడ్ డిస్ప్యూట్స్ బిల్లులను తెచ్చే ప్రయత
భాష ఏదైనా భావం ఒక్కటే.. కానీ ఆ భావాన్ని ఒక భాష నుంచి మరో భాషలోకి సంపూర్ణంగా అనువదించాలన్నా, పరభాషా విజ్ఞానాన్ని ఒడిసిపట్టాలన్నా ‘పదకోశాలు’ (నిఘంటువులు) అత్యంత కీలకం. మరీ ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో కోట్ల
ఒకప్పుడు చందమామ కథలు చదువుతూ నిద్రపోయిన బాల్యం. మరి నేడు స్మార్ట్ఫోన్ దగ్గరుంటే గానీ పడుకోని దైన్యం. కథలకు ఆదరణ తగ్గిపోతుందన్న సమయంలోనే తెలంగాణ సారస్వత పరిషత్తు నేటి బాలలకు మేలైన బహుమతి అందించింది. ‘బ
ప్రపంచంలో మనం ఎక్కడికి వెళ్లి జీవించినా మన మూలాలు ఎప్పుడూ దూరం కావు. మనమే వాటికి దూరమవుతాం. ఈ కథల సంపుటిలోని కథలన్నీ ఈ తరహాలోనివే. చాలామంది తక్కువ పేజీల్లో ఎక్కువ కథలు రాస్తుంటారు. కానీ, పుస్తకంలో ఉన్నవి త�
ఇది స్త్రీవాద సాహిత్యానికి మాత్రమే చెందిన కథా సంపుటి అనుకుంటే పొరపాటే. మగవాడితో పాటు అన్నిరంగాల్లో పనిచేస్తున్న మహిళలు, కుటుంబంలోని స్త్రీల అంతరంగం గురించి ఆలోచించే ప్రతి మగవాడికీ ఈ కథా తరంగిణి చెందిన�
కృష్ణా నది తీరంలో జన్మించి జాలరుల జీవితాలను ఆవిష్కరించడంతోపాటు గోదావరి ఒడ్డున ఉన్న సింగరేణి కార్మికుల వెతలను వివరించింది ఈ రచయిత్రి. శారద కావురి వృత్తిరీత్యా టీచర్. సమాజాన్ని దగ్గరగా చూసిన వ్యక్తి. ‘స�
సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు అనడానికి ఈ రచయిత్రి ఒక ఉదాహరణ. 40 అంతస్తుల ఈ కవితా కోటలో ఒకో అంతస్తు ఓ విలువైన జీవిత పాఠం. అందరి జీవితాల్లో దాగున్న కష్టాలు, కన్నీళ్లు, బడలిక నుంచి బయటపడేలా చేస్తాయి ఇందులోని ర�
‘సిక్కా’ అనే మాట విన్నప్పుడు.. అది ఒక విలుప్తమైన పదంగా అనిపిస్తుంది. అనిపించడం కాదు.. అది వాస్తవం కూడా. ‘సిక్కా’ అనే పదం.. ఇప్పుడు ఎక్కడా వినిపించడం లేదు. ఈ పదానికి ‘నాణెం’ అనే అర్థంలోనే వాడుక ఎక్కువగా ఉండేది
తల్లిగర్భంలో ప్రాణం పోసుకున్నప్పటి నుంచి పుడమి తల్లి గర్భంలో కలిసిపోయేంత వరకు మనిషి జీవితం డబ్బుతో ముడిపడి ఉంటుంది . ఆక్సిజన్ తీసుకోవడం ఆగిపోయాక జీవితం ముగిసిపోతుంది . అప్పుడు కూడా డబ్బు అవసరమే.
చిక్కటి పాలు పొయ్యి మీద పెట్టి, సన్న సెగ రాగానే ఇంత చాయపత్తా వేసి, అందులోనే అల్లమింత వేసి, రెండు యాలకులు దంచి కొట్టి.. రెండు పొంగులు వచ్చేదాకా మరగనిచ్చి, తగినంత చక్కెర వేసి.. మరో పొంగు వచ్చాక.. వడగట్టుకున్న చా�
ప్రతి పదమూ ఓ విశేషార్థాన్ని కలిగి ఉంటుంది. ఆ పదాలే.. పదములుగా దైవాన్ని స్తుతిస్తే.. అంతకన్నా పరమార్థం ఏముంటుంది? రచయిత ఆళ్లపల్లి రవీంద్రరావు తనదైన భక్తి భావాన్ని ‘శివ పదములు’, ‘సాయి పదములు’ పేరుతో ఆవిష్కర�
సాహితీ ప్రపంచాన్ని చదవాలంటే ఆసక్తే కాదు సమయమూ ఉండాలి. సాహిత్యాభిలాష ఎంత ఉన్నా ఉండేది నూరేళ్ల జీవితమే. ఈ కొంతలో ఎంతోకొంత చదివే సాహిత్యం ఉత్తమమైనదై ఉండాలి. ఉత్తమ సాహిత్యం కోసం కొన్ని జాబితాలు తిరగేస్తూ ఉం�
ఒక విలక్షణమైన కథావస్తువును తీసుకుని చక్కని నవలగా రూపొందించి విడుదల చేశారు ప్రసిద్ధ రచయిత సింహప్రసాద్. చట్టాల్ని తుంగలో తొక్కి, తను చెప్పిందే వేదం అన్నట్లుగా ఒక గ్రామాన్ని నియంతలా శాసిస్తూ ప్రజల జీవిత�
అచ్చు పత్రికలు సంఖ్యాపరంగా తగ్గడంతో వెబ్ మ్యాగజైన్లు, సామాజిక మాధ్యమాలు రచనారంగంలో అగ్రగామిగా నిలుస్తున్నాయి. ఈ కారణంతో కథాసాహిత్యం పరిమిత స్థాయిలో మాత్రమే చెలామణి అవుతున్నది. అయినప్పటికీ.. కథలపై ఆరా�
‘ముందు కొంటాను. ఆపై లాభానికి అమ్ముకుంటాను’ అని అతిగా ఆశపడి రియల్ ఎస్టేట్లో అడుగుపెట్టేవాళ్లే ఎక్కువ! కష్టాలు, నష్టాలు ఎదురైనప్పుడు నేర్చుకునేదీ ఎక్కువే!! చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదు. ర�