ఏ భాషా సాహిత్యమైనా కథలకు మంచి ఆదరణ ఉంటుంది. నిడివి తక్కువగా ఉండటం, ఎక్కువ మలుపులు లేకుండా సూటిగా నడవడం లాంటివి కథలంటే ఇష్టపడటానికి ప్రధాన కారణాలు. తెలుగు కథా సాహిత్యం విషయానికి వస్తే సుమారు నూట పాతికేండ్�
పి.ఎస్.శ్రీధరన్ పిైళ్లె ప్రస్తుతం గోవా రాష్ట్ర గవర్నర్. అంతకుముందు మిజోరాం గవర్నర్గా పనిచేశారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన పిైళ్లె మంచి రచయిత కూడా. ఆయన కలం నుంచి తాజాగా జాలువారిన 150వ పుస్తకాన్ని ఎల్�
మనదేశంలో ప్రతి గ్రామం పేరు వెనకా ఓ చరిత్ర ఉంటుంది. ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ కూడా దీనికి మినహాయింపు కాదు. తాలూకా కేంద్రం, అసెంబ్లీ నియోజకవర్గం అయిన బోథ్ పూర్వనామం బొంతల. సహ్యాద్రి పర్వతశ్రేణిలో భాగమై�
మనం మంచి చేస్తే మంచే జరుగుతుంది. ఆ మంచి మనకే జరగవచ్చు, లేదంటే సమాజంలో పదిమందికీ మేలు చేసేదిగా ఉండొచ్చు. ఎంతోకొంత మంచి అనేది తప్పకుండా జరుగుతుంది. పెద్దింటి అశోక్ కుమార్ తాజా కథా సంకలనం ‘విత్తనం’లోని విత
పురాతన కాలానికి చెందిన శాసనాలు ఒక రకంగా ఈ కాలం నాటి చట్టాల లాంటివే. మనదేశంలో సింధూ నాగరికతకు సంబంధించినవి లిపితో కూడిన ముద్రలు బయల్పడ్డాయి. బహుశా వీటినే మొదటి శాసనాలుగా పరిగణించవచ్చు. అయితే, సింధూ లిపిని
‘ప్రపంచమొక పద్మవ్యూహం కవిత్వమొక తీరని దాహం’ అంటాడు మహాకవి శ్రీశ్రీ. పద్మవ్యూహం లాంటి ప్రపంచంలో మనిషి నిత్యం ఎన్నో రకాల సంఘర్షణలు ఎదుర్కొంటూ సుఖమయ జీవితం కోసం అన్వేషిస్తూ ఉంటాడు. ఎంత సుఖంగా జీవితాన్ని ఆ�