శ్రీరాముడు, శ్రీకృష్ణుడు భగవంతుడి అవతారాలు. మనం ఎలా ఉండాలో మనలా ఉండి, ఆచరించి మరీ చూపారు. అందరూ శ్రీకృష్ణావతారంలో ఆ దేవదేవుడు ఎన్నో భోగాలు అనుభవిస్తూ, అందరినీ అలరించాడని అనుకొంటారు.
తెలంగాణలో నిజాం నవాబుల పాలనలో కొడిగడుతున్న తెలుగు భాషా సాహిత్యాలకు ఇంధనం సమకూర్చి, వెలుగులు నిలబెట్టిన సంస్థ తెలంగాణ సారస్వత పరిషత్తు. 80 ఏండ్ల కింద స్థాపించిన ఈ సంస్థ హైదరాబాద్ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్ర�
అమెరికాలోని తెలుగు సొసైటీ ఆఫ్ అమెరికా (తెల్సా).. విశ్వనాథ అచ్యుత దేవరాయలు, శర్మ ఇంద్రగంటి తదితరుల నేతృత్వంలో తెలుగు సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నది. వాటిలో భాగంగా కథలు, కవితలు, నాటికల పోటీల�
గురు పరంపరకు సంబంధించి ఇదొక విజ్ఞాన సర్వస్వం. అజ్ఞాన తిమిరచ్ఛేదమే సద్గురువుల అవతార రహస్యం. ఆ పరమసత్యాన్ని చంద్రభాను సత్పతి రచించిన ‘శ్రీ గురు భాగవతం’ సోదాహరణంగా చాటుతున్నది. ఇందులో ప్రాచీన గురు సంప్రదా�
ప్రపంచ దేశాల్లో భారతదేశం గురించి తెలిసినవారు ఇక్కడి వివాహ వ్యవస్థ గొప్పదని చెప్పుకొంటారు. అయితే, ఇక్కడి కుటుంబ జీవితంలో గృహహింస అనేది ఓ వికృత కోణం. ప్రపంచీకరణ వేగం పుంజుకోవడంతో అధికాదాయ దేశాలకు భారత్ న
చిత్రలేఖనంలో ఆరితేరిన వ్యక్తి గోపాలకృష్ణ. ఆయన కార్టూన్లు ఎంత నవ్విస్తాయో వాటికి వేసే బొమ్మలూ అంత అందంగా ఉంటాయి. ఇక గోపాలకృష్ణ కార్టూన్ల సంపుటి విషయానికి వస్తే అన్నీ చక్కిలిగింతలే! ప్రతి కార్టూన్ ఆలోచి�
కరోనా మన దేశం వరకూ రాదనుకున్నారు. వచ్చినా మన వాతావరణంలో ఉండదన్నారు. పొరపాటున సోకినా జీవనశైలి కారణంగా అంతగా ప్రభావం చూపదని తీర్మానించుకున్నారు. కానీ, ఒక్కసారి ఎల్లలు దాటొచ్చిన సూక్ష్మక్రిమి మహమ్మారిగా వ�
‘మరల నిదేల రామాయణమన్నచో..’ అంటూ రామాయణ కల్పవృక్షం గురించి విశ్వనాథ సత్యనారాయణ చేసుకున్న సమర్థనే సింహప్రసాద్ ‘శ్రీరాముడి ధర్మపథం’ పుస్తకానికీ వర్తిస్తుంది. ఎవరు చెప్పినా, మరొకరికి అవకాశం ఉండనే ఉంటుంది
ఏ దేశ పరిపాలనకైనా మౌలిక చట్టం తప్పనిసరి. దానినే ఆ దేశపు రాజ్యాంగంగా పేర్కొంటారు. మనల్ని మనం ఎలా పాలించుకోవాలనే విషయంలో ఉన్నంతలో మహోన్నతమైనవి అనుకున్న నియమాలను క్రోడీకరిస్తూ.. స్వాతంత్య్రోద్యమ నేతలు మనక�
సురవరం ప్రతాపరెడ్డి 1934లో ‘గోల్కొండ కవుల సంచిక’ను వెలువరించి తెలంగాణలో సారస్వత వారసత్వాన్ని నిరూపించారు. తెలంగాణ సాహిత్య లోకానికి ఆత్మవిశ్వాసం కలిగించి గొప్ప చారిత్రక బాధ్యతను నిర్వర్తించారు.