Kissik Song | అల్లు అర్జున్ (Allu Arjun) కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘పుష్ప 2 ది రూల్’ (Pushpa The Rule). సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రష్మిక కథానాయిక నటించింది. డిసెంబర్ 05న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చ�
పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా ఈ నెల 4 రాత్రి సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన దుర్ఘటనలో హైదరాబాద్ పోలీసులు థియేటర్ యజమాన్యానికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ‘
Allu Arjun | టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్( Allu Arjun ) చంచల్గూడ జైలు నుంచి శనివారం ఉదయం 6.40 గంటలకు విడుదలయ్యారు. ఈ మేరకు చంచల్ గూడ జైలు అధికారులు ప్రకటన విడుదల చేశారు.
భారతీయ బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్ సునామీ సృష్టిస్తున్నాడు. విడుదల రోజు నుంచే రికార్డులను తిరగరాస్తూ దూసుకుపోతున్నాడు. తాజాగా ‘పుష్ప-2’ చిత్రం వెయ్యికోట్ల వసూళ్ల మైలురాయిని చేరుకుంది. కేవలం ఆరురోజుల్ల
దేశవ్యాప్తంగా ‘పుష్ప-2’ అఖండ విజయంతో దూసుకుపోతున్నది. అన్ని భాషల్లో పుష్పరాజ్ హవా కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించబోతున్న తదుపరి సినిమాపై అభిమానుల్లో ఒక్క�
‘సంధ్య థియేటర్లో జరిగిన ఘటన మమ్మల్ని ఎంతగానో కలచివేసింది. మనిషిలేని లోటును ఎవరూ తీర్చలేరు. అందుకు మేమంతా ఎంతగానో విచారిస్తున్నాం. కొద్ది రోజుల తర్వాత ఆ కుటుంబాన్ని వెళ్లి కలుస్తాను’ అన్నారు అల్లు అర్జ�
Gango Renuka Thalli | అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘పుష్ప ది రూల్’ (Pushpa 2 The Rule). పుష్ప సినిమాకు సీక్వెల్గా వచ్చిన ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించగా.. రష్మిక మందన్నా కథానాయికగా నటించ
‘పుష్ప 2’తో పాన్ ఇండియా స్థాయిలో అభినందనలు అందుకుంటున్న అందాల రష్మిక.. తన తాజా ఇంటర్వ్యూ ద్వారా ఆనందాన్ని వ్యక్తంచేస్తూ.. పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. “శ్రీవల్లి’ లాంటి పాత్ర చేసినందుకు నన్న�
అల్లు అర్జున్ కథానాయకుడిగా రూపొందిన ‘పుష్ప2’ సినిమా గురువారం విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రీమియర్ సందర్భంగా అల్లు అర్జున్ అండ్ టీమ్ హైదరాబాద్ సంధ్య థియేటర్కు రావడంతో అక్కడ జరిగిన తొక్కి�
పుష్ప సినిమా బెనిఫిట్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్రోడ్స్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోవ డం బాధాకరమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు.
Gango Renuka Thalli | టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘పుష్ప ది రూల్’ (Pushpa 2 The Rule). పుష్ప సినిమాకు సీక్వెల్గా వచ్చిన ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించగా రష్మిక మందన్న