Clouburst | ఉత్తరాఖండ్ (Uttarakhand) రాష్ట్రంలో మరోసారి క్లౌడ్ బరస్ట్ (Clouburst) సంభవించింది. డెహ్రాడూన్ (Dehradun)లో సోమవారం రాత్రి సంభవించిన మేఘ విస్ఫోటనం కారణంగా వరదలు సంభవించాయి.
Uttarakhand CM | వరుస సమావేశాలూ, అధికారిక సమీక్షలతో నిత్యం బిజీబిజీగా ఉండే ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి (Uttarakhand CM) పుష్కర్ సింగ్ దామి (Pushkar Singh Dhami) రైతుగా మారారు.
ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ క్షేత్రం ఓం నమో నారాయణాయ అష్టాక్షరీ మంత్ర స్మరణతో మార్మోగింది. వేద మత్రోచ్ఛారణలు, వాయిద్యాలు నడుమ ఆలయ ద్వారాలు ఆదివారం ఉదయం తెరచుకున్నాయి. దీంతో శ్రీమహావిష్ణువును దర్శించుక�
Badrinath Avalanche: బద్రీనాథ్లో కొండచరియలు విరిగిపడిన ఘటన బాధాకరమని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ థామి తెలిపారు. గ్లేసియర్ విరిగిపడ్డ ఘటనలో బోర్డర్ రోడ్డు ఆర్గనైజేషన్కు చెందిన 57 మంది కార్మ�
CM Pushkar Singh Dhami: ఈ నెల నుంచే ఉమ్మడి పౌర స్మృతి చట్టాన్ని అమలు చేయనున్నట్లు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ థామి తెలిపారు. యూపీలోని బరేలీలో జరినగి ఓ కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. 2024, ఫిబ్రవర�
Loksabha Elections 2024 : కాంగ్రెస్ పార్టీ తన తీరు మార్చుకోలేదని అవినీతి, బంధుప్రీతిని ఆ పార్టీ ప్రోత్సహిస్తోందని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి అన్నారు.
Uttarakhand CM | హోలీ పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా సంబురాలు మొదలయ్యాయి. అసలు హోలీ పండుగ రేపు జరగాల్సి ఉన్నా.. వివిధ రాష్ట్రాల్లో జనం అప్పుడే సెలెబ్రేషన్స్ షురూ చేశారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామ
Uniform Civil Code Bill | వివాహం, విడాకులు, వారసత్వం వంటి విషయాల్లో అందరికీ ఒకే తరహా నిబంధనల కోసం ఉద్దేశించిన ఉమ్మడి పౌరస్మృతి బిల్లు (UCC) కు ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దీంతో యూసీసీ బిల్లును ఆమోదించి�
ASP | ఫోన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి (Chief Minister)కి సెల్యూట్ చేసిన ఓ పోలీసు అధికారి చివరకు ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురయ్యారు. క్రమశిక్షణ చర్యల కింద బదిలీ వేటు వేశారు.
Char Dham Yatra | ప్రముఖ పుణ్యక్షేత్రాలు కేదార్ నాథ్, బద్రీనాథ్ కు వెళ్లే మార్గంలో ప్రతికూల వాతావరణం (Weather Conditions) కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో చార్ ధామ్ యాత్ర (Char Dham Yatra)కు బ్రేక్ పడింది.
ఉత్తరాఖండ్లోని ప్రఖ్యాత టూరిస్టు ప్రాంతం జోషీమఠ్ కుంగిపోతున్న విషయం తెలిసిందే. పట్టణంలోని పలు ప్రాంతాల్లో భూమి కోతకు గురికావడం, పగుళ్లతో భయానక పరిస్థితి నెలకొంది. పట్టణంలో మొత్తంగా దాదాప�
char dham yatra: ఛమోలీ జిల్లాలోని మానా గ్రామంలో ఇవాళ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ థామి మాట్లాడారు. ఈ ఏడాది ఛార్థామ్కు యాత్రికులు పెద్ద సంఖ్