Lord Jagannath | హిందూ ధర్మంలో దేవుని రూపం ఒక కళాత్మక ప్రతిమ మాత్రమే కాదు. అది ఆయన దివ్య గుణాలు, లీలలు, సందేశాలకు ప్రతీకగా నిలుస్తుంది. ప్రతి దేవతా స్వరూపం వెనుక ఓ అంతరార్థం ఉంటుంది. అది ఆ దేవత స్వభావాన్ని, శక్తిని, పా�
Puri Jagannath Temple: పూరి జగన్నాథుడి ఆలయ శిఖరంపై ఉన్న జెండాలు ముడిపడ్డాయి. ఆదివారం ఈ సంఘటన జరిగింది. శిఖరంపై ఉన్న జెండాలు .. తీవ్రమైన గాలులకు ముడిపడ్డాయి. దీన్ని సున్య గంతిగా పేర్కొంటారు.
అనంత పద్మనాభస్వామి, పూరీ జగన్నాథ్ దేవాలయాల్లో కనుగొనబడిన గుప్త నిధుల వృత్తాంతం నుంచి ప్రేరణ పొంది ఆధ్యాత్మిక సాహసోపేత ఇతివృత్తంతో తెరకెక్కుతున్న భారీ పాన్ఇండియా చిత్రం ‘నాగబంధం’. ‘ది సీక్రెట్ ట్రె�
ఒడిశాలోని ప్రసిద్ధ పూరీ జగన్నాథ ఆలయంలోని రత్న భాండాగారాన్ని మరోసారి తెరిచారు. ఇందులో రెండో విడత సర్వేను భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ) శనివారం ప్రారంభించింది. రత్న భాండాగారంలోని నిధి నిక్షేపాల వెలికితీత, స�
ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయంలోని రహస్య భాండాగారాన్ని హైదరాబాద్లోని ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తల బృందం పరిశోధించనుంది. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా పరిశోధకులు కూడా రత్నా భండాగారంలో ఉన్న గదులు, ఆభరణాలు, డిజ
పూరీ జగన్నాథ్ ఆలయంలోని రత్న భాండార్లో ఉన్న ఆభరణాలను బయటకు తీశారు. 46 ఏండ్ల తర్వాత జూలై 14న మొదటిసారి రత్న భాండార్లోని లోపలి గదిని తెరిచిన దేవాలయ అధికారులు గురువారం మరోసారి తెరిచారు.
Ratna Bhandar: ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయంలో ఉన్న రత్నభండార్లోని లొపలి గదిని ఇవాళ తెరిచారు. ఆ గదిలో ఉన్న విలువైన వస్తువులను.. తాత్కాలిక స్ట్రాంగ్రూమ్కు తరలిస్తున్నారు.
Jagannath Puri Ratna Bhandar | ఒడిశాలోని పూరీ జగన్నాథుడి ఆలయ రత్న భాండాగారం తాళం చెవిల మిస్సింగ్ వ్యవహారం ఇప్పుడు పెద్ద దుమారం రేపుతున్నది. తాళాల అదృశ్యం వెనుక ఏదో జరిగిందంటూ ఆలయ ప్రధాన పూజారి జగన్నాథ్ మహాపాత్ర అనుమానా�
ఒడిశాలోని పూరీలో 12వ శతాబ్దానికి చెందిన జగన్నాథుడి ఆలయ రత్న భాండాగారం 46 ఏండ్ల తర్వాత తెరుచుకొన్నది. ఆదివారం ప్రత్యేక పూజల అనంతరం ఆ రహస్య గదిని తెరిచారు. మొత్తం 11 మంది లోపలికి వెళ్లారు.
ఒడిశాలోని పూరీలో ఉన్న శ్రీ జగన్నాథ దేవాలయంలోని రత్న భాండాగారాన్ని ఈ నెల 14న తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రహస్య గదిలోని ఐదు పెట్టెల్లో ఉన్న అమూల్యమైన ఆభరణాలను లెక్కించబోతున్నారు.
ఒడిశాలోని పూరీ జగన్నాథుని దేవాలయంలో అన్ని (4) తలుపులను తిరిగి తెరిచారు. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ, ఆయన మంత్రివర్గ సహచరుల సమక్షంలో గురువారం ఉదయం 6.30 గంటలకు వీటిని తెరిచారు.
ఒడిశాలోని ప్రముఖ ఆలయం పూరి జగన్నాథ ఆలయానికి (Puri Jagannath Temple) గల నాలుగు ద్వారాలు తెరచుకున్నాయి. గురువారం ఉదయం వేదమంత్రోచ్ఛారణల నడుమ జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝితోపాటు మంత్రులంతా �
విగ్రహారాధనకు సంబంధం లేని ఆదివాసీ ప్రజల చెట్లు చేమల ఆరాధన పద్ధతులూ, కుల వివక్షను తొలగించిన సంస్కరణవాద హిందూ మతాచారాలు, బుద్ధుని శాంతితత్వాన్ని కలగలిపిన మూడు మతాల అద్భుత సంగమాన్ని మనం ఒడిశాలోని పూరి జగన�