Farmers | రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంటను దళారులకు విక్రయించి మోసపోద్దని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు సౌకర్యాలు కల్పించాలని సెంటర్ నిర్వాహకులకు సూచించారు.
Purchase Centres | ఇవాళ రామాయంపేట పట్టణంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పీఏసీఎస్ చైర్మన్ బాదె చంద్రం ప్రారంభించి మాట్లాడారు. రామాయంపేట, నిజాంపేట రెండు మండలాలకు చెందిన రైతులు తమ ధాన్యాన్ని కొ
Collector Koya Sri Harsha | జిల్లాలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా నాణ్యమైన ధాన్యం కొనుగోలు ప్రక్రియ జరగాలని అన్నారు. కొనుగోలు చేసిన ధాన్యానికి వెంటనే చెల్లింపులు పూర్తి చేయాలని అన్నారు. ప్రతీ ధాన్యం కొనుగోలు కేంద్
Purchase Centres | పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని పెరిక పల్లి, మియాపూర్, చిన్న బొంకూర్, రెబల్దేవపల్లి గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఇవాళ సింగిల్ విండో చైర్మన్ దేవరనేని మోహన్ రావు ఆధ్వర్యంలో
Farmers | రైతులు ఎవరూ కూడా దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధరకు వడ్ల కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే ధాన్యాన్ని అమ్ముకోవాలని తొగుట సొసైటీ చైర్మన్ కె హరికృష్ణారెడ్డి సూచించారు.
Purchase Centres | రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దని మిట్టపల్లి పీఏసీఎస్ చైర్మన్ చింతల శ్రీనివాస్ యాదవ్ సూచించారు. ఇవాళ మిట్టపల్లి గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చ�
Farmers Welfare | ఇవాళ కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో వ్యవసాయ మార్కెట్ అభివృద్ధి కోసం డైరెక్టర్లతో పలు అంశాలపై చర్చించి పలు తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా గ్రామాల్లో వరి కోతలు మొ�
అకాల వర్షం అన్నదాతను ఆగమాగం చేసింది. ఈదురుగాలులతో కూడిన వాన..రైతన్నకు తీరని నష్టాన్ని మిగిల్చింది. శుక్ర, శనివారాల్లో కురిసిన అకాల వర్షంతో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో వందల ఎకరాల్లో పంటలు దెబ్బతిన
కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు తరలిస్తూ.. రైస్మిల్లుల వద్ద అన్లోడింగ్కు ఇబ్బందులు లేకుండా చూడాలని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అధికారులకు సూచించారు. ధాన్యం కొనుగోళ్లపై ని