హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లాకు చెందిన ఆర్మీ జవాను దాదన్నగారి కళ్యాణ్రావు(25) ప్రమాదంలో మృతిచెందాడు. కళ్యాణ్ ఇండియన్ ఆర్మీలో టెక్నికల్ విభాగంలో పనిచేస్తున్నాడు. ప్రస్తుతం పంజాబ్లోని పట్ట�
చండీగఢ్: పంజాబ్లోని కోట్కాపురాలో 2015లో జరిగిన కాల్పుల కేసులో ఆ రాష్ట్ర మాజీ సీఎం ప్రకాష్ సింగ్ బాదల్కు కొత్తగా ఏర్పడిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సమన్లు జారీ చేసింది. ఈ నెల 16న తమ ఎదుట హాజరు �
చండీగఢ్: పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ రాబోయే ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోతారని ఆ రాష్ట్రానికి చెందిన శిరోమణి అకాలీదళ్ పార్టీ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ విమర్శించారు. పంజాబ్లో అత్యంత
లక్నో : వచ్చే ఏడాది జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ)తో బీఎస్పీ పొత్తును ఆ పార్టీ అధినేత్రి మాయావతి స్వాగతించారు. ఎస్ఏడీ-బీఎస్పీ దోస్తీ నూతన రాజకీయ సామాజిక ప్రస్
చండీఘఢ్ : పంజాబ్ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు పతాకస్థాయికి చేరాయి. సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్, పార్టీ నేత నవజోత్ సింగ్ సిద్ధూల మధ్య కుమ్ములాటలు మరింత ముదిరాయి. సీఎంపై అసమ్మతి బావుటా ఎగుర�
చండీఘఢ్ : వచ్చే ఏడాది జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీతో పొత్తు ఉండదని శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్ స్పష్టం చేశారు. పంజాబ్ తో పాటు దేశ రైతులకు హాని తలప
న్యూఢిల్లీ : పంజాబ్ ప్రభుత్వం అధిక ధరలకు కొవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులను అమ్ముకుంటోందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి శనివారం ఆరోపించారు. ప్రైవేట్ దవాఖానలకు లాభానికి పంజాబ్ ప్రభుత్వం వ్య�
న్యూఢిల్లీ : కొవిడ్-19 సంక్షోభం ఆసరాగా మహమ్మారి పేరుతో దండుకునేందుకు కాంగ్రెస్ పార్టీ తహతహలాడుతోందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పంజాబ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పంజాబ్ లో పాలక కాం�
చండీగఢ్: టీకాల దందాపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పంజాబ్ సర్కారు ప్రైవేటు హాస్పిటల్స్ కు టీకాల సరఫరా నిలిపివేసింది. ప్రభుత్వం టీకాలు మళ్లించి కోట్లు దండుకుంటున్నట్టు విపక్ష అకాలీదళ్ ఆరోపించింది. 18-44 స�
చండీఘడ్ : రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని ప్రైవేట్ దవాఖానలు వ్యాక్సిన్లను కొనుగోలు చేశాయని పంజాబ్ ఆరోగ్య శాఖ మంత్రి బల్బీర్ సింగ్ సిద్ధూ అంగీకరించారు. ఈ అంశంపై దర్యాప్తు పూర్తయితే తాను పూర్తి �
న్యూఢిల్లీ: మే నెలలో కోవిడ్ దేశాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే. అయితే ఆ నెలలో ఢిల్లీలో అత్యధిక స్థాయిలో మరణాలు సంభవించాయి. అక్కడ డెత్ రేటు 2.9 శాతంగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇది జాతీయ సగ�
అమృత్సర్: వ్యవసాయ చట్టాలకు నిరసనగా దేశరాజధాని ఢిల్లీలో చేపట్టిన ఆందోళన ఆరు మాసాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పంజాబ్లో రైతులు బుధవారం ఇళ్లపై, వాహనాలపై నల్లజెండాలు ఎగురవేసి.. పలుచోట్ల ప్రధాని నరేంద్ర మ�
పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్సింగ్కు మాజీ ఉప ముఖ్యమంత్రి, క్రికెటర్ నవజ్యోత్సింగ్ సిద్ధూ పక్కలో బళ్లెంలా మారాడు. కెప్టెన్ ఏది మాట్లాడినా దానికి వ్యతిరేకంగా కౌంటర్ ఇస్తున్నారు స
నల్ల జెండా| కేంద్రప్రభుత్వం రూపొందించిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నవ్జోత్ సింగ్ సిద్ధు తన ఇంటిపై నల్లజెండా ఎగురవేశారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న