న్యూఢిల్లీ : పంజాబ్లో కాంగ్రెస్ అసంతృప్త నేత నవ్జోత్ సింగ్ సిద్ధూతో ఎలాంటి సమావేశం ఖరారు కాలేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మంగళవారం పేర్కొన్నారు. రాహుల్, ప్రియాంక గాంధీలను కలిసి పార్టీ వ్య�
చండీఘడ్ : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ భవన్లో మంగళవారం నిర్వహించే విలేకరుల సమావేశానికి పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కార్యాలయం అనుమతి నిరాకరించిందని ఆప్ ఆరోపించింది. సీ�
చండీగఢ్: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన నిరసన ఏడు నెలలకు చేరిన నేపథ్యంలో పంజాబ్, హర్యానా రాజ్భవన్ల మార్చ్కు సంయుక్త కిసాన్ మోర్చా పిలుపుతో పంజాబ్, హర్యానా రైతులు శని
డాటా ఎంట్రీ ఆపరేటర్లు| కేంద్ర ఐటీ శాఖ పరిధిలోని స్వతంత్ర సైంటిఫిక్ సొసైటీ అయిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎన్ఐఈఎల్ఐటీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న �
గ్రీన్ ఫంగస్ కలకలం.. పంజాబ్లో రెండో కేసు గుర్తింపు! | కరోనా సెకండ్ వేవ్ నుంచి దేశం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. కరోనా నుంచి కోలుకున్న తర్వాత వివిధ రకాల ఫంగస్లు వెంటాడుతున్నాయి.
చండీగఢ్: నకిలీ రెమ్డెసివిర్ ఇంజక్షన్లు తయారు చేస్తున్న అంతరాష్ట్ర ముఠా గుట్టును పంజాబ్ పోలీసులు రట్టు చేశారు. ప్రధాన సూత్రధారుడితోపాటు ఆరుగురిని రోపర్ పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.2 కోట్ల నగ�
హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లాకు చెందిన ఆర్మీ జవాను దాదన్నగారి కళ్యాణ్రావు(25) ప్రమాదంలో మృతిచెందాడు. కళ్యాణ్ ఇండియన్ ఆర్మీలో టెక్నికల్ విభాగంలో పనిచేస్తున్నాడు. ప్రస్తుతం పంజాబ్లోని పట్ట�
చండీగఢ్: పంజాబ్లోని కోట్కాపురాలో 2015లో జరిగిన కాల్పుల కేసులో ఆ రాష్ట్ర మాజీ సీఎం ప్రకాష్ సింగ్ బాదల్కు కొత్తగా ఏర్పడిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సమన్లు జారీ చేసింది. ఈ నెల 16న తమ ఎదుట హాజరు �
చండీగఢ్: పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ రాబోయే ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోతారని ఆ రాష్ట్రానికి చెందిన శిరోమణి అకాలీదళ్ పార్టీ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ విమర్శించారు. పంజాబ్లో అత్యంత
లక్నో : వచ్చే ఏడాది జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ)తో బీఎస్పీ పొత్తును ఆ పార్టీ అధినేత్రి మాయావతి స్వాగతించారు. ఎస్ఏడీ-బీఎస్పీ దోస్తీ నూతన రాజకీయ సామాజిక ప్రస్
చండీఘఢ్ : పంజాబ్ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు పతాకస్థాయికి చేరాయి. సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్, పార్టీ నేత నవజోత్ సింగ్ సిద్ధూల మధ్య కుమ్ములాటలు మరింత ముదిరాయి. సీఎంపై అసమ్మతి బావుటా ఎగుర�
చండీఘఢ్ : వచ్చే ఏడాది జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీతో పొత్తు ఉండదని శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్ స్పష్టం చేశారు. పంజాబ్ తో పాటు దేశ రైతులకు హాని తలప
న్యూఢిల్లీ : పంజాబ్ ప్రభుత్వం అధిక ధరలకు కొవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులను అమ్ముకుంటోందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి శనివారం ఆరోపించారు. ప్రైవేట్ దవాఖానలకు లాభానికి పంజాబ్ ప్రభుత్వం వ్య�