చండీఘఢ్ : పంజాబ్లో తీవ్ర విద్యుత్ కోతల నేపథ్యంలో రాష్ట్రంలో విద్యుత్ కష్టాలకు గతంలో అధికారంలో ఉన్న సుఖ్బీర్ సింగ్ బాదల్ నేతృత్వంలోని శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) సర్కార్ నిర్వాకమే కారణమని �
చంఢీఘడ్: పంజాబ్లో విద్యుత్తు కొరత తీవ్రంగా ఉంది. దీంతో ఆ రాష్ట్ర సీఎం అమరీందర్ సింగ్ కొన్ని ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్తు వినియోగాన్ని తగ్గించాలన్నారు. సీఎం ఇచ్చిన పిలుపు మేరకు ప్రభుత్వ ఉద్యో
చండీగఢ్: పంజాబ్ కాంగ్రెస్లో అంతర్గత పోరును చక్కదిద్దడంపై పార్టీ అధిష్ఠానం దృష్టి సారించిన నేపథ్యంలో సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ విందు రాజకీయానికి తెర తీశారు. తనపై, తన పాలనపై అసంతృప్తిగా ఉన్న హిందూ న
మహిళలు| టియాలా సమీపంలోని గ్రామానికి చెందిన చంచల్, సోనియా గత నెల 20న ఓ శునకాన్ని తమ బండికి కట్టుకున్నారు. పట్టణంలోని వీధుల్లో కలియదిరిగారు. దీంతో అది తీవ్రంగా గాయపడింది. ఇదంతా సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యి�
అమృత్సర్ : కాంగ్రెస్ నేత నవజోత్ సింగ్ సిద్ధూపై శిరోమణి అకాలీదళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్ విమర్శలు గుప్పించారు. సిద్ధూని లక్ష్యం లేని మిసైల్గా బాదల్ బుధవారం అభివర్ణించారు. రాష్ట్ర అభివృద�
న్యూఢిల్లీ : పంజాబ్ కాంగ్రెస్లో వర్గపోరు తీవ్రమైన నేపథ్యంలో ఆ పార్టీ అసంతృప్త నేత, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో బుధవారం ఢిల్లీలో సమావే
న్యూఢిల్లీ : పంజాబ్లో కాంగ్రెస్ అసంతృప్త నేత నవ్జోత్ సింగ్ సిద్ధూతో ఎలాంటి సమావేశం ఖరారు కాలేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మంగళవారం పేర్కొన్నారు. రాహుల్, ప్రియాంక గాంధీలను కలిసి పార్టీ వ్య�
చండీఘడ్ : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ భవన్లో మంగళవారం నిర్వహించే విలేకరుల సమావేశానికి పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కార్యాలయం అనుమతి నిరాకరించిందని ఆప్ ఆరోపించింది. సీ�
చండీగఢ్: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన నిరసన ఏడు నెలలకు చేరిన నేపథ్యంలో పంజాబ్, హర్యానా రాజ్భవన్ల మార్చ్కు సంయుక్త కిసాన్ మోర్చా పిలుపుతో పంజాబ్, హర్యానా రైతులు శని
డాటా ఎంట్రీ ఆపరేటర్లు| కేంద్ర ఐటీ శాఖ పరిధిలోని స్వతంత్ర సైంటిఫిక్ సొసైటీ అయిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎన్ఐఈఎల్ఐటీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న �
గ్రీన్ ఫంగస్ కలకలం.. పంజాబ్లో రెండో కేసు గుర్తింపు! | కరోనా సెకండ్ వేవ్ నుంచి దేశం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. కరోనా నుంచి కోలుకున్న తర్వాత వివిధ రకాల ఫంగస్లు వెంటాడుతున్నాయి.
చండీగఢ్: నకిలీ రెమ్డెసివిర్ ఇంజక్షన్లు తయారు చేస్తున్న అంతరాష్ట్ర ముఠా గుట్టును పంజాబ్ పోలీసులు రట్టు చేశారు. ప్రధాన సూత్రధారుడితోపాటు ఆరుగురిని రోపర్ పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.2 కోట్ల నగ�