హెరాయిన్ | పంజాబ్లోని ఫిరోజ్పూర్లో భారీగా హెరాయిన్ను బీఎస్ఎఫ్ బలగాలు స్వాధీనం చేసుకున్నారు. రూ. 65 కోట్ల విలువైన 12.9 కిలోల హెరాయిన్ను స్వాధీనం
పాక్ పౌరులు| భారత భూభాగంలోకి ప్రవేశించిన ఇద్దరు పాకిస్థానీలను ఇండియన్ ఆర్మీ స్వదేశానికి అప్పగించింది. పాకిస్థాన్కు చెందిన ఇద్దరు పౌరులు శనివారం పంజాబ్లోని అంతర్జాతీయ సరిహద్దును దాటారు.
చండీగఢ్: పంజాబ్ లో సీఎం కెప్టెన్ అమరిందర్ సింగ్, కాంగ్రెస్ ఎమ్మెల్యే నవజోత్ సింగ్ సిద్ధూ మధ్య తగాదాలు రోజురోజుకూ ముదురుతున్నాయి. సిద్ధూ త్వరలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో చేరబోతున్నారని సీఎం చేసిన ప్రకటనపై మ
చండీఘడ్ : కొవిడ్-19తో తల్లితండ్రులు ఇద్దరినీ కోల్పోయిన సంతానానికి సామాజిక భద్రత ఫించన్ కింద నెలకు రూ 1500తో పాటు ఉచిత రేషన్ అందచేయనున్నట్టు పంజాబ్ ప్రభుత్వం వెల్లడించింది. తల్లితండ్రులను పోగ
Punjab Police officers: పంజాబ్లో గుర్తుతెలియని దుండగులు పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఇద్దరు పోలీస్ అధికారులు ప్రాణాలు కోల్పోయారు.
అమృత్సర్: కరోనా సంక్షోభ సమయంలో గ్రామంలోని ఆరోగ్య కేంద్రం పరిస్థితిపై పంజాబ్ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అమృత్సర్లోని మహావా ఆరోగ్య సంరక్షణ కేంద్రంలో ఎలాంటి వైద్య సౌకర్యాలు లేవు.
న్యూఢిల్లీ : ఫరీద్ కోట్ దవాఖానకు పీఎం కేర్స్ ఫండ్ నుంచి కొనుగోలు చేసిన నాసిరకం వెంటిలేటర్లను పంపారని పంజాబ్ ఆరోగ్య శాఖ చేసిన ఆరోపణలపై కేంద్రం గురువారం స్పందించింది. తాము పంపిన వెంటిలేటర్లలో �
చండీఘడ్ : పపీఎం కేర్స్ ఫండ్ నుంచి రూ కోట్లు వెచ్చించి కొనుగోలు చేసి పంజాబ్ కు పంపిన వెంటిలేటర్లు ఎందుకూ పనికిరాకుండా మూలనపడ్డాయి. ఈ వెంటిలేటర్లు పనిచేసేలా చొరవ చూపాలని ఆప్ ఎమ్మెల్యే కుల్తర్ స