చండీగఢ్: కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఇకపై రోజూ సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ, వారాంతంలో పూర్తిస్థాయిలో లాక్డౌన్ విధిస్�
చండీగఢ్: పంజాబ్ రాష్ట్రంలోని పలు ఆసుపత్రులలో ఆక్సిజన్ నిల్వలు శరవేగంగా తగ్గిపోతున్నాయి. కేవలం కొన్ని గంటల వరకు రోగులకు అందించే అవకాశమున్నది. ఈ నేపథ్యంలో సీఎం కెప్టెన్ అమరీందర్ స�
Crime news: మనుషుల్లో మానవత్వం మంటగలిసిపోతున్నది. స్వార్థం కోసం ఎంతటి దారుణాలకైనా ఒడిగడుతున్నారు. తేలికగా సొమ్ము సంపాదించడం కోసం సాటి మనుషులను చంపడానికి కూడా వెనుకాడటం లేదు.
న్యూఢిల్లీ: అంతర్జాతీయ సరిహద్దులో ఓ అనుమానాస్పద పావురాన్ని పట్టుకొని దానిపై కేసు నమోదు చేశారు. పంజాబ్లోని బీఓపీ రోరన్వాలా దగ్గర కానిస్టేబుల్ నీరజ్ కుమార్ విధుల్లో ఉన్న సమయంలో ఓ పావురం వ
చండీగఢ్: పంజాబ్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఆంక్షలు, మార్గదర్శకాలను సోమవారం జారీ చేసింది. సోమవారం నుంచి ఈ నెలాఖరు వరకు రాత్రి 8 గంటల నుంచి ఉదయం 5 గంటల �
ముంబై: రాజస్థాన్ రాయల్స్తో వాంఖడే స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది. పంజాబ్ సారథి కేఎల్ రాహుల్ స్ఫూర్తిదాయక ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఐపీఎల్ కెరీ�
చండీఘడ్: పంజాబ్లో రాత్రి పూట కర్ఫ్యూ అమలు చేయనున్నారు. ఆ రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూను అ
యూకే వేరియంట్ | పంజాబ్లో 80శాతం కొవిడ్-19 కేసుల్లో యూకే వైరస్ వేరియంటేనని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. కరోనా పరిస్థితిపై మంగళవారం ఆయన 11 రాష్ట్రాల ఆరోగ్యమంత్రులతో వీడియోకాన్ఫరెన్స్ ద�
మహిళా ఖైదీలకు కరోనా | పంజాబ్ పాటియలాలోని నభా ఓపెన్ జైల్లో 40 మంది మహిళా ఖైదీలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 47కు చేరింది.