న్యూఢిల్లీ : ఫరీద్ కోట్ దవాఖానకు పీఎం కేర్స్ ఫండ్ నుంచి కొనుగోలు చేసిన నాసిరకం వెంటిలేటర్లను పంపారని పంజాబ్ ఆరోగ్య శాఖ చేసిన ఆరోపణలపై కేంద్రం గురువారం స్పందించింది. తాము పంపిన వెంటిలేటర్లలో �
చండీఘడ్ : పపీఎం కేర్స్ ఫండ్ నుంచి రూ కోట్లు వెచ్చించి కొనుగోలు చేసి పంజాబ్ కు పంపిన వెంటిలేటర్లు ఎందుకూ పనికిరాకుండా మూలనపడ్డాయి. ఈ వెంటిలేటర్లు పనిచేసేలా చొరవ చూపాలని ఆప్ ఎమ్మెల్యే కుల్తర్ స
చండీగఢ్: కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఇకపై రోజూ సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ, వారాంతంలో పూర్తిస్థాయిలో లాక్డౌన్ విధిస్�
చండీగఢ్: పంజాబ్ రాష్ట్రంలోని పలు ఆసుపత్రులలో ఆక్సిజన్ నిల్వలు శరవేగంగా తగ్గిపోతున్నాయి. కేవలం కొన్ని గంటల వరకు రోగులకు అందించే అవకాశమున్నది. ఈ నేపథ్యంలో సీఎం కెప్టెన్ అమరీందర్ స�
Crime news: మనుషుల్లో మానవత్వం మంటగలిసిపోతున్నది. స్వార్థం కోసం ఎంతటి దారుణాలకైనా ఒడిగడుతున్నారు. తేలికగా సొమ్ము సంపాదించడం కోసం సాటి మనుషులను చంపడానికి కూడా వెనుకాడటం లేదు.
న్యూఢిల్లీ: అంతర్జాతీయ సరిహద్దులో ఓ అనుమానాస్పద పావురాన్ని పట్టుకొని దానిపై కేసు నమోదు చేశారు. పంజాబ్లోని బీఓపీ రోరన్వాలా దగ్గర కానిస్టేబుల్ నీరజ్ కుమార్ విధుల్లో ఉన్న సమయంలో ఓ పావురం వ
చండీగఢ్: పంజాబ్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఆంక్షలు, మార్గదర్శకాలను సోమవారం జారీ చేసింది. సోమవారం నుంచి ఈ నెలాఖరు వరకు రాత్రి 8 గంటల నుంచి ఉదయం 5 గంటల �
ముంబై: రాజస్థాన్ రాయల్స్తో వాంఖడే స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది. పంజాబ్ సారథి కేఎల్ రాహుల్ స్ఫూర్తిదాయక ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఐపీఎల్ కెరీ�