Congress leader | సార్వత్రిక ఎన్నికల వేళ పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ నేత, ఎమ్మెల్యే డాక్టర్ రాజ్ కుమార్ చబ్బెవాల్ (Dr Raj Kumar Chabbewal) హస్తం పార్టీని వీడారు.
Navjot singh sidhu | పంజాబ్ కాంగ్రెస్లో నవ్జ్యోత్ సింగ్ సిద్ధూ (Navjot singh sidhu) కథ ముగిసిందా.. పార్టీ అతడిని పక్కకు పెట్టేసిందా? ప్రస్తుత పరిస్థితులు చూస్తే అలానే కన్పిస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత పీ
ముఖ్యమంత్రి భగవంత్ మాన్పై కాంగ్రెస్ నేత సిద్దూ తీవ్రంగా మండిపడ్డారు. ఆయనో రబ్బర్ స్టాంప్ సీఎం అంటూ విరుచుకుపడ్డారు. అసలు పాలన అంతా ఢిల్లీ నుంచే సాగుతోందని, కేజ్రీవాలే నడిపిస్తున్నారని ఆయ
పంజాబ్ కాంగ్రెస్ ఎంపీలతో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ భేటీ అయ్యారు. ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి పంజాబ్ కాంగ్రెస్ ఎంపీలందరూ హాజరయ్యారు. తదుపరి పీసీసీ చీఫ్గా ఎవ�
పంజాబ్ ఓటమిపై కాంగ్రెస్ విశ్లేషనలు ప్రారంభించింది. ఎక్కడ తప్పటడుగులు పడ్డాయని మథనం ప్రారంభించింది. పంజాబ్ వ్యవహారాల ఇన్చార్జీ హరీశ్ చౌదరి మాల్వా ఆధ్వర్యంలో అభ్యర్థుల భేటీ జరిగింద�
ఎట్టకేలకు పంజాబ్ కాంగ్రెస్ తన మేనిఫెస్టోను ప్రకటించింది. ప్రచార సమయం ముగుస్తుందన్న కొద్ది గంటల ముందు ఈ మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. మొత్తం 13 హామీలతో కాంగ్రెస్ ఈ మేనిఫెస్టోను సీఎం చెన్నీ అధికా
ఇవ్వాళే.. పంజాబ్ ప్రచారానికి తెరపడనుంది. అయినా కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోను విడుదల చేయలేదు. ఇంకా ఊగిసలాటలోనే ఉండిపోయింది. పీసీసీ చీఫ్ సిద్దూ, సీఎం చెన్నీ, ప్రచార కమిటీ అధ్యక్షుడు సునీల్ జ�
అదో ఎన్నికలకు సంబంధించిన సమావేశం. అందరూ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. ప్రత్యర్థులపై విమర్శలు చేస్తున్నారు. ఈ సమయంలో పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు సిద్దూ అమాంతం ధ్యాన ముద్రలోకి వెళ్లిపోయ�
పంజాబ్ సీఎం అభ్యర్థిని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లుథియానా వేదికగా ప్రకటించారు. ప్రస్తుత సీఎం చరణ్జిత్ సింగ్ చెన్నీయే పంజాబ్ సీఎం అభ్యర్థి అని రాహుల్ గాంధీ కీలక ప్రకటన చేశారు. ‘చెన్నీ పే
పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్దూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ని సింహంతో పోల్చారు. సీఎం అభ్యర్థి విషయంలో తాను రాహుల్ గాంధీ మాటకే ఓకే చెబుతానని పునరుద్ఘాటించారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గా�
పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్దూ ఒక్క సారిగా యూటర్న్ తీసుకున్నారు. రాహుల్ గాంధీకి జై కొట్టారు. కొన్ని రోజుల నుంచీ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై సిద్దూ సంచలన వ్యాఖ్యలు చేస్తూనే వున్
Punjab Polls | పంజాబ్ సీఎం అభ్యర్థి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ వ్యవహారం ఇప్పట్లో తెమిలేలా కనిపించడం లేదు. అలాగే అధిష్ఠానానికి కూడా పెద్ద తలనొప్పిగా మారుతోంది. అయితే ఆమ్ఆద్మీ లాగానే