wrestlers protest | భారత ప్రతిష్టను దిగజార్చుతున్నారని పీటీ ఉషా చేసిన వ్యాఖ్యలపై రెజ్లర్ బజరంగ్ పునియా స్పందించారు. ఐవోఏ అధ్యక్షురాలి నుంచి తాము మద్దతు ఆశించామని, అయితే ఇలాంటి కఠిన స్పందనను తాము అసలు ఊహించలేదని మ
PT Usha: రాజ్యసభ సభా వ్యవహారాలను పీటీ ఉష నడిపించారు. ఇవాళ ఆమె చైర్మెన్ చైర్లో కూర్చుని సభను సాగించారు. ఆ బాధ్యతలు చేపట్టడం పట్ల గర్వంగా ఉందని ఆమె ఓ ట్వీట్ చేశారు.
Vinesh Phogat : మెడల్ రాలేదని వినేశ్ పోగట్ను టార్చర్ చేశారు. రెజ్లింగ్ సమాఖ్య ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ను తక్షణమే తొలగించండి. కొత్త కమిటీని ఏర్పాటు చేయాలని రెజ్లర్లు డిమాండ్ చేస్తున్నారు.
పరుగుల రాణి పీటీ ఉషా.. భారత ఒలింపిక్ సంఘం (ఐవోఏ) అధ్యక్షురాలిగా ఎంపికైంది. తద్వారా ఈ గౌరవం దక్కించుకున్న తొలి మహిళగా చరిత్ర సృష్టించింది. అథ్లెటిక్స్లో ఎన్నో ఘనతలు సాధించిన పీటీ ఉషా.. ఐవోఏ అధ్యక్షురాలిగా
PT Usha | భారతదేశపు దిగ్గజ అథ్లెట్, పరుగుల రాణి పీటీ ఉష భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దాంతో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి మహిళగా పీటీ ఉష గుర్�
భారత ఒలింపిక్ సంఘం(ఐవోఏ) అధ్యక్ష పదవిని అధిష్టించబోతున్న దిగ్గజ అథ్లెట్ పీటీ ఉష ఎన్నిక గర్వకారణమని సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. ప్రతిష్ఠాత్మక అధ్యక్ష పదవికి ఉష మాత్రమే పోటీలో ఉండగా, ఉ�
ఇళయరాజా, పీటీ ఉష, వీరేంద్ర హెగ్డే కూడా రాజ్యసభకు దక్షిణాది ప్రముఖుల నామినేట్ న్యూఢిల్లీ, జూలై 6: రాష్ట్రపతి కోటాలో నలుగురు దక్షిణాది ప్రముఖులను రాజ్యసభకు నామినేట్ చేస్తూ కేంద్రప్రభుత్వం బుధవారం నిర్ణయ
ప్రపంచ వ్యాప్తంగా భారత్కు పేరు తెచ్చిన మాజీ అథ్లెట్ పీటీ ఉషను రాజ్యసభకు నామినేట్ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రపతి కోటాలో నలుగురి పేర్లను రాజ్యసభకు నామినేట్ చేసింది. వారిలో ‘‘పర
న్యూఢిల్లీ : రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నలుగురిని కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసింది. ఈ నలుగురు కూడా దక్షిణాదికి చెందిన వారే కావడం విశేషం. ఇళయరాజా(తమిళనాడు), విజయేంద్ర ప్రసాద్(తెలుగు వ్య
కోజీకోడ్: పరుగుల రాణి పీటీ ఉష గురువు ఓం నంబియార్ (89) గురువారం కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న నంబియార్.. ఇంట్లోనే తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు భార్య లీల, ముగ్గురు కుమ�
ఇండియాకు 121 ఏళ్ల తర్వాత అథ్లెటిక్స్లో తొలి గోల్డ్ మెడల్ సాధించిపెట్టాడని నీరజ్ చోప్రా( Neeraj Chopra )ను ఆకాశానికెత్తుతున్నాం. కానీ ఈ అథ్లెటిక్స్ మెడల్ కలను 37 ఏళ్ల కిందటే సాకారం చేయడానికి ప్రయత్నించి
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్కు ఆఖరి అర్హత టోర్నీ అయిన జాతీయ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో బరిలోకి దిగే ప్లేయర్లకు కరోనా వ్యాక్సిన్ ఇవ్వాల్సిందిగా కేరళ సీఎం విజయన్ను దిగ్గజ అథ్లెట్ పీటీ ఉష కోరింద�