ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) తొలి 6 నెలల్లో (ఏప్రిల్-సెప్టెంబర్) దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులు రైటాఫ్ చేసిన రుణాల విలువ రూ.42,035 కోట్లుగా ఉన్నది.
బ్యాంకుల జాతీయీకరణ లక్ష్యానికి కేంద్రంలోని బీజేపీ సర్కారు తూట్లు పొడుస్తున్నది. సామాన్యుడికి తక్కువ వడ్డీకే రుణాలివ్వడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందజేయడమే లక్ష్యంగా ఏర్పాటైన ప్రభుత్వ రంగ బ్యా
రైతులు వరినాట్ల వేసే ముందు నారు వేర్లను పీఎస్బీలో ముంచడంతోపాటు నారు కొనలను ఐదు ఇంచుల వరకు కత్తిరించి నాటుకోవాలని రామాయంపేట వ్యవసాయాధికారి రాజ్నారాయణ అన్నారు.
డివిడెండ్లపై కేంద్ర ప్రభుత్వం గంపెడు ఆశ పెట్టుకున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రిజర్వుబ్యాంక్తోపాటు ప్రభుత్వరంగ బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ల నుంచి రూ.48 వేల కోట్లు డివిడెండ్ రూపంలో రావచ్
కార్పొరేట్ మిత్రులకు ఆర్థిక లబ్ధి చేకూర్చుతూ, ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్మడమే లక్ష్యంగా పెట్టుకున్న మోదీ సర్కారు.. దేశంలోని ప్రధాన పబ్లిక్ సెక్టార్ సంస్థల్లో (పీఎస్యూ) అత్యున్నత పోస్టులను ఏండ్లుగ�
లాభార్జనే లక్ష్యం కాకూడదు ఆర్థిక సేవల విస్తరణ, ద్రవ్య విధాన అమలులో పీఎస్బీలే భేష్ ముంబై, ఆగస్టు 18: ఇటీవలి సంవత్సరాల్లో ప్రభుత్వ రంగ బ్యాంక్లు మార్కెట్ విశ్వాసాన్ని గొప్పగా చూరగొన్నాయని, ఈ బ్యాంకుల్న�
న్యూఢిల్లీ, జూన్ 17: ఈ నెల 20న ప్రభుత్వరంగ బ్యాంకుల అధిపతులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమావేశంకాబోతున్నారు. ఆర్థిక వ్యవస్థను ఉత్తేజ పరుచడానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పలు పథకాల అమలు జర�
పొలాల్లో భారీగా పేరుకున్న రసాయనం 6 వేల నమూనాలపై అగ్రి వర్సిటీ పరీక్ష 208మండలాల్లో మోతాదుకు మించి.. భాస్వరం కరిగించటంపై రైతులకు వ్యవసాయ శాఖ అవగాహన పీఎస్బీ బ్యాక్టీరియాతో కరిగించే వీలు ఎకరాకు ఒక డీఏపీ బస్త�