ఆరేళ్ల క్రితం విడుదలైన మలయాళ చిత్రం ‘లూసిఫర్' బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయం సాధించింది. మోహన్లాన్ కథానాయకుడిగా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా పొలిటికల్ డ్రామాగా ప్రేక్షక�
ఇటీవల జరిగిన‘లైలా’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో నటుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ మాట్లాడిన మాటలు వివాదాస్పదమయ్యాయి. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిని ఉద్దేశించి నటుడు పృథ్వీ కావాలనే ఇలా మా�
నివాస్, అమితశ్రీ జంటగా నటిస్తున్న చిత్రం ‘తెలియదు.. గు ర్తులేదు.. మర్చిపోయా’. 30ఇయర్స్ పృథ్వి కీలక పాత్ర పోషిస్తున్నారు. వెంకటేశ్ వీరవరపు దర్శకత్వంలో శరత్ చెన్నా నిర్మిస్తున్న ఈ చిత్రం గురువారం హైదరాబ�
జ్యోతి పూర్వాజ్ ప్రధాన పాత్రలో రూపొందుతోన్న యాక్షన్ థ్రిల్లర్ ‘కిల్లర్'. పూర్వాజ్ కీలక పాత్ర పోషిస్తూ, స్వీయదర్శకత్వంలో ప్రజయ్ కామత్, ఎ.పద్మనాభరెడ్డిలతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర�
Prudhvi Raj | టాలీవుడ్ సీనియర్ నటుడు పృథ్వీ రాజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్ గా నటించారు. ఇక ‘పెళ్ల
రామ్ కార్తీక్, ప్రిష జంటగా నటిస్తున్న నూతన చిత్రం ‘ఔను నేనింతే’. ఈ సినిమా ప్రారంభోత్సవం బుధవారం హైదరాబాద్లో జరిగింది. నాగేశ్వరరావు దర్శకత్వంలో జీవీ చౌదరి, నాగరాజు చిర్రాలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న�
30 years industry Prudhvi raj | తెలుగు ఇండస్ట్రీలో 30 ఇయర్స్ పృథ్వీరాజ్ కు ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు 35 ఏళ్లుగా ఆయన ఇండస్ట్రీలోనే ఉన్నాడు. అయితే బ్రేక్ మాత్రం పదేళ్ల కింద వచ్చింది. గత �
అజయ్కుమార్, శ్రీలక్ష్మీ జంటగా నటిస్తున్న చిత్రం ‘అల్లుడు బంగారం’. వెంకట నరసింహరాజ్ దర్శకుడు. లావణ్య చంద్రశేఖర్ నిర్మిస్తున్నారు. బుధవారం హైదరాబాద్లో ఈ చిత్రం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానిక�