ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చార�
బీఆర్ఎస్ పార్టీ ఆవశ్యకతను గ్రామాల్లోని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి ప్రజలకు మరింత వివరింపజేయాలని ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు సూచించారు. హైదరాబాద్లోని ఆయన నివాసంలో గురువారం వేములవాడ నియోజకవర
జిల్లాలోని చెరువుల్లో ఉచితంగా చేప పిల్లలు వదులుతున్నారు. ఈ ఏడాది 2.06 కోట్ల పిల్లల్ని జలాశయాల్లో వదలాలని ప్రభుత్వం నిర్దేశించింది. మొత్తం 745 చెరువుల్లో వదిలేందుకు కార్యాచరణ రూపొందించింది. ఇప్పటికే మాదన్న�
చట్టం ముందు అం దరూ సమానులేనని సిటీ స్మాల్ కాజ్ కోర్టు చీఫ్ జడ్జ్ జిల్లా న్యాయమూర్తి నిర్మల గీతాంబ అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా సిటీ సివిల్ కోర్టు న్యాయ సేవాధికార సంస్థ 500 మీ�
గ్రామీణ ప్రాంతాల్లోని యువతలో క్రీడానైపుణ్యాన్ని పెంపొందించేందుకు.. వారిలోని ప్రతిభను వెలికితీసేందుకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఇందుకోసం వికారాబాద్ జిల్లాలోని అన్ని గ్రామాలు, మున్సిప
ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్ల సంఖ్యను పెంచేందుకు లెక్చరర్లు నడుంబిగించారు. దోస్త్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైనందున పోస్టర్ల ద్వారా ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ డిగ�
మారింది... అవును, రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ ఎనిమిదేండ్లలో ‘పర్యాటకుల గమ్యస్థానం’గా తెలంగాణ మారింది. కోటలు.. పేటలు.. అందాల వరుసల అడవులు.. మల్లెల తీర్థాలు.. కృష్ణానదీ జలసవ్వడుల పసిడి మెరుపుల సిద్ధేశ్వరాలు.. వేము�
గ్రేటర్లో ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలందించేందుకు ఆర్టీసీ అధికారులు దృష్టి సారించారు. సిటీ బస్సుల్లో ఆక్యుపెన్సీ శాతం పెంచేందుకు ఆర్టీసీ తన సేవలను విస్తృతం చేస్తున్నది. అందులో భాగంగా సికింద్రాబా�
బ్రాహ్మణుల కులవృత్తి పౌరోహిత్యాన్ని ఇతోధికంగా ప్రోత్సహించాలని తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య తీర్మానించింది. సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు వన్నంపల్లి జగన్మోహన్ శర్మ అధ్యక్షతన శనివారం హైదరాబాద్లో న�