తెలంగాణ అప్పులపై రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఉద్దేశపూర్తంగా తప్పుడు సమాచారం ఇచ్చారని, గత బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించినందుకు సభా హక్కుల ఉల్లంఘటన నోటీసు ఇస్తున్నామని బీఆర్ఎ�
Kiren Rijiju | కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుపై ప్రతిపక్ష ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభకు తాము అనర్హులమన్న ఆయన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుకు వ్యతిరేకంగా ప్రివిలేజ్ మోషన్ నోటీసు �
Privilege Motion | లోక్సభలో కులాల గొడవ నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రసంగానికి ప్రధాని మోదీ మద్దతిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాని మ�
భారతదేశ ప్రధానమంత్రే బోనులో నిలబడ్డారు. తెలంగాణ అవతరణను కించపరుస్తూ మాట్లాడినందుకు నరేంద్ర మోదీపై టీఆర్ఎస్ ఎంపీలు గురువారం సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. అటు రాజ్యసభలో, ఇటు లోక్సభలో టీఆర్ఎస్ ఎ
సభా సంప్రదాయాలను గౌరవించాల్సిన ప్రధానమంత్రే, సభాహక్కుల ఉల్లంఘనకు పాల్పడటంలో నరేంద్రమోదీ ముందు వరుసలో ఉన్నారు. భారతదేశంలో ఇంతమంది ప్రధానులుగా పనిచేసినప్పటికీ.. ఇద్దరిపైనే సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు ఇ�
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు ఇవాళ లోక్సభలో ఆందోళన చేపట్టారు. సాయంత్రం 4 గంటలకు సభ ప్రారంభమైన తర్వాత.. వెల్లోకి దూసుకువెళ్లి నిరసన చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాన
న్యూఢిల్లీ: రాజ్యసభ నుంచి ఇవాళ టీఆర్ఎస్ ఎంపీలు వాకౌట్ చేశారు. తెలంగాణ బిల్లుపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని టీఆర్ఎస్ ఎంపీలు ఇవాళ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు. ఇవాళ
TRS | తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎంపీలు రాజ్యసభ్య చైర్మన్కు ఫిర్యాదు చేశారు. సభా హక్కుల ఉల్లంఘన కింద రాజ్యసభ సెక్రెటరీ జరల్కు నోటీసులు అందజేశారు
న్యూఢిల్లీ: కేంద్ర సమాచార సాంకేతిక మంత్రి అశ్విని వైష్ణవ్పై, సీపీఐ పార్లమెంటు సభ్యుడు బినోయ్ విశ్వం ప్రివిలేజ్ మోషన్ దాఖలు చేశారు. పెగాసస్ వినియోగంపై తన ప్రకటనలతో సభను ఆయన తప్పుదోవ పట్టించారని ఆరోపించ�
మోదీ సర్కార్పై చిదంబరం విమర్శలు న్యూఢిల్లీ, జనవరి 30: 2017లోనే కేంద్ర ప్రభుత్వం ఇజ్రాయెల్ నుంచి పెగాసస్ స్పైవేర్ను కొనుగోలు చేసిందని పేర్కొంటూ న్యూయార్క్ టైమ్స్ వెలువరించిన కథనం దేశ రాజకీయాల్లో మరోమ
ఇతర పార్లమెంటు సభ్యులకు హక్కులు లేవా?.. సంజయ్ చేసిన ఫిర్యాదుపై తక్షణ స్పందన ఎంపీ రఘురామ ఫిర్యాదుపై ఇప్పటికీ మౌనమే!.. పార్లమెంటరీ హక్కుల కమిటీ బాధ్యత ఇదేనా? హక్కుల కమిటీ చైర్మన్గా బీజేపీ ఎంపీయే.. రాజకీయాల �
కోల్కతా: కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీకి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రివిలేజ్ మోషన్ను అధికార టీఎంసీ పార్టీ తీసుకువచ్చింది. ఆ పార్టీ ఎమ్మెల్యే తపన్ రాయ్ దీనిని ప్రవేశపెట్టారు. అస�