సమయం చూసి బాదుడహైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): పండుగలు రాగానే ప్రైవేట్ బస్సుల ఆపరేటర్లు అడ్డగోలుగా దోపిడీకి తెగబడుతున్నారు. తాజాగా రాఖీ పండుగ వేళ మరోసారి సిండికేట్గా ఏర్పడి చార్జీలను ఏకంగా మూడిం
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. మరో వారం రోజుల్లో పాఠశాలలు ప్రారంభం కానుండగా.. విద్యాసంస్థలకు చెందిన బస్సులకు ఫిట్నెస్ పరీక్ష చేయించడంలో ఆసక�
ఆర్టీసీలో ప్రైవేటు బస్సులను తగ్గించాలని, కొత్త బస్సులను కొనుగోలు చేసి ఉద్యోగులకు భద్రత, రక్షణ కల్పించి ఆర్టీసీ బలోపేతానికి చర్యలు చేపట్టాలని టీజీఎస్ఆర్టీసీ జాక్ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మేడారం జాతరకు వెళ్లే భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించి ప్రభుత్వ రవాణా వ్యవస్థపై ప్రజలకు మరింత నమ్మకాన్ని కలిగించాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు.
బెంగళూరులో ప్రైవేట్ వాహనాల ఆపరేటర్లు సోమవారం బంద్ చేపట్టనున్నారు. కర్ణాటక ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న శక్తి పథకాన్ని కేవలం ప్రభుత్వ రవాణా బస్సులకు మాత్రమే కాకుండా ప్రైవేటు బస్సులకు కూడా విస్తరిం�
ప్రైవేట్ బస్సుల యజమానులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఉపాధి కోసం వివిధ రాష్ట్రాల నుంచి హైదరాబాద్కు రాకపోకలు సాగిస్తుండడాన్ని ఆసరాగా చేసుకుంటున్నారు. జాతీయ రహదారి-44 మీదుగా పదుల సంఖ్యలో బస్సులు న�
Accident | మెదక్ జిల్లా చేగుంట మండలం బైపాస్ చెరువు కట్ట రహదారిపై రెండు ప్రైవేట్ బస్సులుPrivate Buses) ఢీ కొన్న ఘటనలో పలువురికి(Injureies) గాయాలయ్యాయి.
Hyderabad | నిబంధనలకు విరుద్ధంగా రాత్రి 10 గంటలలోపు రోడ్లపైకి వచ్చి ట్రాఫిక్ ఇబ్బందులు కలిగిస్తున్న ప్రైవేట్ బస్సులపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝలిపిస్తున్నారు. స్పెషల్ డ్రైవ్ నిర్వహించి.. ప్రై�
RTA | నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ప్రైవేటు బస్సులపై ఆర్టీఏ అధికారులు కొరఢా ఝులిపించారు. సంక్రాంతి నేపథ్యంలో ప్రయాణికుల భద్రత దృష్ట్యా హైదరాబాద్ హయత్నగర్ పరిధిలోని
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో కరోనా నేపథ్యంలో విధించిన ఆంక్షలను సడలించారు. 50 శాతం సామర్థ్యంతో బస్సులను అనుమతించినప్పటికీ గురువారం కోల్కతాలో ప్రైవేట్ బస్సులు రోడ్డెక్కలేదు. ఇంధనం ధరలు పెరిగిన నేపథ్యంల�