సూర్యాపేట జిల్లాకేంద్రం సమీపంలోని బాలెంల సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినుల ఆందోళన ఉధృతం చేశారు. తమను వేధిస్తు న్న ప్రిన్సిపాల్పై చర్యలు తీసుకోవాలని డి మాండ్ చేస్తూ కలెక్టరేట్�
కామారెడ్డి జిల్లా (Kamareddy) క్యాసంపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. క్యాసంపల్లి సమీపంలో 44వ జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన ప్రైవేటు బస్సు అదుపుతప్పి లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ఓ వ్యక్తి మృతిచ
Maharastra: ముంబై-పుణె ఎక్స్ప్రెస్వేపై అగ్ని ప్రమాదం జరిగింది. 36 మంది ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేటు బస్సుకు నిప్పు అంటుకున్నది. ప్రయాణికులు అందరూ సురక్షితంగా ఉన్నారు. ఎవరికి కూడా గాయాలు కాలేదు.
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఉద్యోగులను తీసుకుని వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్ 40 అడుగుల లోతైన మట్టిగనిలోకి బోల్తా పడటంతో 15 మంది మరణించగా, 12 మందికి పైగా గాయపడ్డారు.
లారీని ఓవర్టేక్ చేయబోయిన ప్రైవేట్ బస్సు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి పల్టీ కొట్టింది. ఈ ఘటన కూసుమంచి మండలంలోని సూర్యాపేట-ఖమ్మం జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.
Road Accident | ఖమ్మం జిల్లా కూసుమంచి సమీపంలో ప్రైవేటు ట్రావెల్ బస్సు బోల్తా పడింది. సూర్యాపేట - ఖమ్మం జాతీయ రహదారిపై లోక్యాతండా వంతెన వద్ద శనివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది.
జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత హైదరాబాద్ నుంచి చిత్తూరు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (Private Bus) 44వ జాతీయ రహదారిపై ఎర్రవల్లి చౌరస్తా �
మధ్యప్రదేశ్లోని (Madhya Pradesh) గుణాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత గుణ-ఆరోన్ రహదారిపై ఎదురుగా వస్తున్న డంపర్ను (Dumper) ప్రైవేటు బస్సు ఢీకొట్టింది.
Sangareddy | బస్సు డ్రైవర్ అప్రమత్తతో పదుల సంఖ్యలో ప్రయాణికుల ప్రాణాలను కాపాడింది. ఆయన ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా పెను నష్టం జరిగి ఉండేది. హైదరాబాద్ నుంచి ప్రయాణికులతో ముంబై వెళ్తున్న ప్రైవేటు బస్సు(Private bus) అర�
మహారాష్ట్రలోని (Maharashtra) బుల్దానాలో (Buldhana) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం వేకువజామున 1.30 గంటల సమయంలో బుల్దానాలోని సమృద్ధి మహామార్గ్ ఎక్స్ప్రెస్వేపై (Samruddhi Mahamarg Expressway) ఓ ప్రైవేటు బస్సులో (Bus) మంటలు చెలరేగాయి.
Fire in bus | ప్రైవేటు ట్రావెల్స్కు చెందిన ఓ బస్సు అగ్నికి ఆహుతైంది. నడిరోడ్డుపై పూర్తిగా కాలిపోయింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లాలోని 16వ నంబర్ జాతీయ రహదారిపై కే బిట�
మధ్యప్రదేశ్లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ ఘటనల్లో 24 మంది దుర్మరణం చెందగా, 41 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఖార్గోన్ జిల్లా నుంచి ఇండోర్కు 70 మందితో ఓ ప్రైవేటు బస్సు మంగళవారం బయలుదేరింది. డొంగర్గావ్ సమీపం