మెదక్ జిల్లా తూప్రాన్ (Toopran) వద్ద పెను ప్రమాదం తప్పింది. రన్నింగ్లో ఉండగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టైర్ ఊడిపోయింది. దీంతో అదుపుతప్పి పక్కనే ఉన్న డివైడర్ను ఢీకొట్టింది. ప్రైవేట్ ట్రావెల్స్కు చెం�
మహబూబ్నగర్ జిల్లా (Mahabubnagar) భూత్పూర్ సమీపంలో పెను ప్రమాదం తప్పింది. శనివారం తెల్లవారుజామున హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై మూడు బస్సులు ఢీకొన్నాయి. దీంతో ప్రయాణికులు గాయాలతో బయటపడ్డారు.
ట్రావెల్ బస్సు లో రూ.25 లక్షలు ఉన్న బ్యాగు చోరీకి గురైంది. ఓ ప్రయాణికుడు బస్సు దిగి టిఫిన్ చేసి వచ్చేలోగా నగదు ఉన్న బ్యాగును గుర్తుతెలియని వ్యక్తి చోరీ చేసిన ఘటన నల్లగొండ జిల్లాలో చోటుచేసుకున్నది.
సూర్యాపేటలో (Suryapet) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున హైదరాబాద్- విజవాడ జాతీయ రహదారిపై సూర్యాపేటలోని ఎస్వీ కాలేజీ సమీపంలో రెండు ప్రైవేటు బస్సులు ఢీకొన్నాయి. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృ�
వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై ప్రైవేట్ బస్సు టైర్ పేలి బోల్తా పడిన ఘటన జనగామ జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం జనగామ మండలంలోని యశ్వంతాపూర్ వద్ద బెంగళూరు నుంచి 25 మంది ప్రయాణి�
Jagityala | జగిత్యాల(Jagityala )జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ బస్సు( Private bus) ద్విచక్రవాహనాలను ఢీ కొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు.
Van collides with bus | ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ బస్సును ఒక వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది మరణించారు. 27 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని బుల�
మహారాష్ట్రలోని ముంబై-పుణె ఎక్స్ప్రెస్వే పై (Mumbai Express way) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కేసర్ నుంచి పండరీపూర్కు వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు ఎక్స్ప్రెస్వేపై ఓ ట్రాక్టర్ను �
సూర్యాపేట జిల్లాకేంద్రం సమీపంలోని బాలెంల సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినుల ఆందోళన ఉధృతం చేశారు. తమను వేధిస్తు న్న ప్రిన్సిపాల్పై చర్యలు తీసుకోవాలని డి మాండ్ చేస్తూ కలెక్టరేట్�
కామారెడ్డి జిల్లా (Kamareddy) క్యాసంపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. క్యాసంపల్లి సమీపంలో 44వ జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన ప్రైవేటు బస్సు అదుపుతప్పి లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ఓ వ్యక్తి మృతిచ
Maharastra: ముంబై-పుణె ఎక్స్ప్రెస్వేపై అగ్ని ప్రమాదం జరిగింది. 36 మంది ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేటు బస్సుకు నిప్పు అంటుకున్నది. ప్రయాణికులు అందరూ సురక్షితంగా ఉన్నారు. ఎవరికి కూడా గాయాలు కాలేదు.