తెలుగు రాష్ట్రాల్లో ఐటీ రీఫండ్ కుంభకోణం కలకలం సృష్టిస్తున్నది. సుమారు రూ.500 కోట్లకు పైగానే స్కాం జరిగినట్టు ఐటీ అధికారులు గుర్తించారు. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్�
పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలే లక్ష్యంగా విద్యాశాఖ అధికారులు దృష్టి సారించారు. పరీక్షల్లో మంచి గ్రేడ్ సాధించేలా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు. ఏప్రిల్ 3 నుంచి వార్షిక పరీక్షలను నిర్
దేశంలోని ప్రముఖ ఐఐటీల్లో ఇంజినీరింగ్ విద్యలో ప్రవేశం కోసం నిర్వహించిన పోటీ పరీక్షల్లో జిల్లా విద్యార్థులు మెరిశారు. ఆదివారం వెలువడిన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో ఖమ్మంలోని ప్రైవేట్ కళాశాలలు ర్యాంక
ఈ యేడు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడంతో ఆదరణ పెరిగిందని కార్మిక శాఖమంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మల్లారెడ్డి చిల్డ్రన్ ట్రస్ట్, మల్లారెడ్డి సేవాట్రస్ట్ ఆధ్వర్యంలో గురువార
ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ వైద్యాన్ని ప్రజలకు చేరువ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యం అందించేందుకు సర్కారు దవాఖానలు, పడకల సంఖ్య పెంచుతూ అందుబాటులోకి తీసుకువస్త�
కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటనెన్స్ ప్రోగ్రామ్(సీఆర్ఎంపీ) పథకం విజయవంతంగా కొనసాగుతున్నది. రోడ్ల నిర్వహణను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించి ఎక్కడా గుంతలు లేకుండా సాఫీ ప్రయాణమే లక్ష్యంగా చర్యలు తీసుకు
ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఇకపై వైద్యారోగ్య శాఖలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నియమితులయ్యే వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయరాదని నిషేధం విధించి
పశ్చిమబెంగాల్ గవర్నర్ అధికారాలకు కత్తెర వేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనున్నది. రాష్ట్రంలోని ప్రభుత్వ యూనివర్సిటీలకు చాన్స్లర్గా గవర్నర్ స్థానంలో ముఖ్యమంత్రిని నియమించాలని ఇ�
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు అనుబంధంగా ఉన్న కంపెనీల్లో పెట్టుబడుల ఉపసంహరణ (వ్యూహాత్మక, మైనారిటీ వాటాల విక్రయం), యూనిట్ల మూసివేతపై సిఫారసు చేయడానికి కేంద్రప్రభుత్వం ఆయా కంపెనీల మాతృ సంస్థల బోర్డ్ ఆఫ్ డ
కరోనా మహమ్మారి కారణంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న ప్రైవేటు పాఠశాలల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి భరోసా ఇచ్చారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని మనోరమ హో�
అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్కు దీటుగా రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా మండలంలోని డోప్టాల ప్రభుత్వ ప�