మైనారిటీ గురుకుల సొసైటీలో అక్రమాల వెనక ముఖ్యనేత అనుచరుడు చక్రం తిప్పుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. లేని ఉద్యోగుల పేరిట నిధుల గోల్మాల్ వెనక ఆయనదే కీలకపాత్ర అని తెలుస్తున్నది.
రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో జూనియర్లు అయిన లెక్చరర్లకు ప్రిన్సిపాళ్లుగా పూర్తి అదనపు బాధ్యతలప్పగిస్తూ ఇచ్చిన ఆదేశాలు వివాదాస్పదమవుతున్నా యి. 25 ఏండ్లుగా పనిచేస్తున్న వారిని కాదని, నాలుగ�
మల్టీజోన్ స్థాయి గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల బదిలీలను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఇందిరాపార్క వద్ద గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
కాంగ్రెస్ పాలకుల నిర్లక్ష్యం కారణంగా నడిగడ్డ విద్యలో వెనుకబడిపోయింది. తెలంగాణ ఏర్పడ్డాక బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక విద్యావ్యవస్థను గాడిలో పెట్టింది. వి ద్యార్థులకు మెరుగైన విద్యను అందించే దిశగా �
Govt Schools | చాక్పీసులు, డస్టర్లు కొనలేకపోతున్నాం.. పిల్లలకు అవసరమైన చార్టులు, పుస్తకాలు తెద్దామంటే డబ్బులు లేవు.. సమావేశాలకు వచ్చే టీచర్లకు టీ, స్నాక్స్ ఇవ్వలేకపోతున్నాం.. మొత్తంగా పాఠశాలల నిర్వహణ ఇబ్బందిగా �
రాష్ట్రంలోని ఆదర్శ పాఠశాలల్లో (Model Schools) పనిచేస్తున్న దాదాపు మూడు వేల మంది టీచర్ల చిరకాల వాంఛ ఎకేలకు నెరవేరింది. 11 ఏండ్లుగా ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురుచూస్తున్న టీచర్ల కోరక ఫలించనుంది.
స్టేట్ క్యాడర్గా తమను పరిగణించి బదిలీల్లో అవకాశం కల్పించాలని తెలంగాణ మైనార్టీ గురుకుల సొసైటీ ప్రిన్సిపాళ్లు తమ సొసైటీ కార్యదర్శిని కోరారు. 2017లో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా తాము మైనార్టీ గురుక�
పదో తరగతి పరీక్షలపై ప్రధానోపాధ్యాయులు దృష్టి పెట్టాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో రూపొ
మోడల్ స్కూల్ ఉపాధ్యాయలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను సైతం విద్యాశాఖ విడుదల చేసింది. 2013లో విధుల్లో చేరిన నాటి నుంచి �