Farooq Abdullah | పహల్గాం (Pahalgam) సమీపంలో పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు (Terrorists) కాల్పులు జరిపి 26 మందిని దారుణంగా చంపేశారు. మృతుల్లో 25 మంది భారతీయులు, ఒక నేపాలీ ఉన్నారు. ఈ నెల 22న జరిగిన ఈ క్రూర దాడితో దేశం యావత్తు దిగ్భ్రాం�
PM Modi | ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం మధ్యప్రదేశ్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఆ రాష్ట్రంలోని ఇసాగఢ్ తాలూకాలో ఉన్న ప్రసిద్ధ గురూజీ మహరాజ్ ఆలయాన్ని సందర్శించారు. అక్కడ ప్రత్యేక పూజలు చేశారు.
PM Modi | దేశంలోని ప్రజలందరూ బీజేపీ (BJP) సుపరిపాలనను చూస్తున్నారని ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) పేర్కొన్నారు. ఇటీవల పార్టీ సాధించిన అనేక చారిత్రాత్మక విజయాల్లో ఇది ప్రతిబింబిస్తోందని తెలిపారు. బీజేపీ 45వ వ�
Priyanka Gandhi | లోక్సభ (Lok Sabha) లో ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) ప్రసంగంపై కాంగ్రెస్ ముఖ్య నాయకురాలు ప్రియాంకాగాంధీ (Priyanka Gandhi) అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన నాన్స్టాప్గా మహాకుంభమేళా (Maha Kumbh) పై ఆశావాద ప్రసంగం చేస్తూ �
Mallikarjun Kharge | కాంగ్రెస్ (Congress) పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) కేంద్ర ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు. ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ దాని ప్రయోజనాలను ప్రజలకు చేరవేయడం లేదని
కెనడాలో తొమ్మిదేండ్ల జస్టిన్ ట్రుడో (Justin Trudeau) పాలనకు తెరపడింది. ఆ దేశ నూతన ప్రధానమంత్రిగా మార్క్ కార్నీ (Mark Carney) ఎన్నికయ్యారు. జస్టిన్ ట్రుడో ప్రధాని పదవి నుంచి తప్పుకోనున్నట్లు గత జనవరిలో ప్రకటించిన విషయం
PM Modi | ఇంతకాలం శ్రామికశక్తిగా పేరుగాంచిన భారతదేశం (INDIA) ప్రస్తుతం ప్రపంచశక్తిగా మారుతోందని ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. భారత్ ఇటీవల మహాకుంభమేళా నిర్వహించి తన నిర్వహణ నైపుణ్యాన్ని చాటుకుందని �
PM Modi | భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) 100వ రాకెట్ ప్రయోగం పూర్తి చేయడం గర్వకారణంగా ఉందని ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. అంతరిక్ష రంగం (Space Sector) లో దేశం ఏటా పురోగతి సాధిస్తోందని చెప్పారు.
Delhi CM | ఢిల్లీ ముఖ్యమంత్రి (Delhi CM) రేఖా గుప్తా (Rekha Gupta) శనివారం ఉదయం ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) ని కలిశారు. కొత్తగా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన ఆమె మర్యాదపూర్వకంగా ప్రధానిని కలిశారని బీజేపీ వర్గాలు తెలిపా�
Bhutan PM | భారత ప్రధాని మోదీ తనకు అన్నయ్య, గురువు లాంటి వారని భూటాన్ ప్రధాని (Bhutan PM) షెరింగ్ టోబ్గే (Tshering Tobgay) అన్నారు. న్యూఢిల్లీ (New Delhi) లో జరిగిన స్కూల్ ఆఫ్ అల్టిమేట్ లీడర్షిప్ కాంక్లేవ్ (School of Ultimate Leadership (SOUL) conclave) లో ఆయ�
PM Modi | ‘వికసిత్ భారత్ (Vikasith Bharat)’ తమ లక్ష్యమని, పదేళ్లలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికాన్ని జయించారని ప్రధాని మోదీ చెప్పారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్సభ (Lok Sabha) లో ఆయన మాట్లాడారు.