ఏదైనా పండుగ వచ్చిందంటే చాలు ప్రత్యేక బస్సు సర్వీసుల పేరుతో టీజీఎస్ ఆర్టీసీ ప్రయాణికులపై తీవ్ర భారం మోపుతున్నది. అదనపు చార్జీల పేరిట సామాన్యుల జేబులకు చిల్లులు పెడుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన
రాష్ట్రంలో మద్యం ధరలు (Liquor Prices) భారీగా పెరగనున్నాయి. ఎక్సైజ్ ఆదాయం ఆశించిన స్థాయిలో రాకపోవడంతోపాటు, ఎన్నికల హామీలు అమలు చేయడానికి మద్యం ధరలను పెంచడమే మార్గంగా కాంగ్రెస్ సర్కారు భావిస్తున్నది.
అడ్డూఅదుపు లేకుండా పెరుగుతున్న నిత్యావసర ధరలతో పేద, మధ్య తరగతి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. నెల రోజులకు ముందున్న కూరగాయలు, పండ్ల రేట్లు ప్రస్తుతం అమాంతం రెట్టింపయ్యాయి. గతంలో రూ.80 నుంచి రూ.100 మధ్య ఉన్న వంట న
న్యూఢిల్లీ : అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటో కార్ప్ తన బైక్లు, స్కూటర్ల ధరలను రూ 3000 వరకూ పెంచింది. కొత్త ధరలు ఈనెల 20 నుంచి అమల్లోకి వస్తాయని కంపెనీ పేర్కొంది. ముడిపదార్ధాల ధర�
న్యూడిల్లీ : దేశవ్యాప్తంగా అమూల్ పాల ధరలు లీటర్కు రెండు రూపాయలు పెరిగాయి. జులై 1 నుంచి అన్ని బ్రాండ్లపై లీటర్కు రూ 2 చొప్పున పెరిగిన పాల ధరలు వర్తిస్తాయని గుజరాత్ సహకార మిల్క్ మార్కెటింగ్
న్యూఢిల్లీ: వ్యవసాయ ఉపకరణాల తయారీ సంస్థ ఎస్కార్ట్ అగ్రి మెషినరీ కూడా తన ట్రాక్టర్ల ధరలను పెంచుతున్నట్లు బుధవారం ప్రకటించింది. కమోడిటీ ఉత్పత్తుల ధరలు పెరుగడం వల్లనే ట్రాక్టర్ల ధరలను వచ్చే నెలలో పెంచుత�
న్యూడిల్లీ : ఆహారోత్పత్తుల ధరలు పెరగడంతో టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 27 నెలల గరిష్టస్ధాయిలో ఫిబ్రవరిలో ఏకంగా 4.17 శాతానికి ఎగబాకింది. గత ఏడాది ఫిబ్రవరిలో ద్రవ్యోల్బణం కేవలం 2.26 శాతంగా నమోదవడం విశేషం. ఇక �
హైదరాబాద్ : పెట్రోల్, డీజిల్ ధరలు మంగళవారం మళ్లీ పెరిగాయి. చమురు కంపెనీలు పెట్రోల్పై 36 పైసలు, డీజిల్పై డీజిల్పై 38 పైసల వరకు పెంచాయి. తాజాగా పెంచిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 90.93, డీజ�