మోహన్రావు ఓ ప్రైవేట్ ఉద్యోగి. ఇంటికి దూరపు బంధువు ఒకరు వస్తే.. మార్కెట్లో చికెన్ తెద్దామని వెళ్లాడు. కిలో రూ.280 ఉన్నది. దాంతో చేసేదేమీలేక రూ.80 పెట్టి డజను కోడిగుడ్లు తీసుకుని వెళ్లిపోయాడు. సావిత్రమ్మ ఓ గ�
ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా కాంగ్రెస్ నేత సోనియా గాంధీ (Sonia Gandhi) తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్య మూల స్తంభాలను కేంద్ర ప్రభుత్వం కూలదోస్తోందని మండిపడ్డారు.
All Party Meet | పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో నిరుద్యోగ సమస్య, అధిక ధరలపై ప్రధానంగా చర్చ జరగాలని అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. భారత రక్షణ మంత్రి
ప్రస్తుతం సన్నధాన్యానికి మద్దతుకు మించి ధర పలుకుతుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నాగార్జునసాగర్ ఆయకట్టులో వానకాలం సాగుకు రాష్ట్ర ప్రభుత్వం సరైన సమయంలో సాగునీరు అందించింది. దాంతో పాటు ఈ సీ
అహంభావంతో కండ్లు మూసుకుపోయిన బీజేపీ ప్రభుత్వానికి దేశంలో ఎగబాకిన ద్రవ్యోల్బణం కనిపించడం లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మంగళవారం మోదీ సర్కార్పై విరుచుకుపడ్డారు.
ధరలు, జీఎస్టీ పెంపునకు నిరసనగా ప్రతిపక్ష పార్టీల నిరసనలతో గురువారం కూడా పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి. ఉదయం లోక్సభ సమావేశాలు ప్రారంభం కాగానే ద్రవ్యోల్బణం,