పెట్రోల్, డీజిల్, గ్యాస్ సహా నిత్యావసరాల ధరల మోతపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శుక్రవారం మోదీ సర్కార్ తీరును దుయ్యబట్టారు. దేశ ఆర్ధిక పరిస్ధితి ఊహించలేనివిధంగా తయారైందని ఆందోళన వ్యక్త
న్యూఢిల్లీ : దేశంలో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై చర్చకు లోక్సభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ అంగీకరించింది. లోక్సభలో రూల్ 193 ప్రకారం ఈ వారంలో చర్చ జరుగనున్నది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా రాజకీయ పార్టీల స�
ఇంధన ధరలతో పాటు నిత్యావసరాల ధరల మంటకు నిరసనగా మెహంగి-ముక్త్భారత్ అభియాన్ పేరుతో దేశవ్యాప్తంగా మూడు దశల పోరాటానికి కాంగ్రెస్ సన్నద్ధమైంది.
న్యూఢిల్లీ : పండగ సీజన్లో వంటనూనెలు, కందిపప్పు వంటి పప్పు ధాన్యాల ధరలు కొండెక్కడంతో పేదలు, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏడాది కిందట తాము కొనుగోలు చేసిన ఈ వస్తువ�