స్థానిక సంస్థల ఎన్నికల ఓటర్ల జాబితా రూపకల్పనలో అధికార కాంగ్రెస్ పార్టీ అవకతవకలకు పాల్పడే అవకాశం ఉందని, ఈ విషయమై గ్రామస్థాయిలో బీఆర్ఎస్ కార్యకర్తలు అప్రమంతంగా ఉండాలని మాజీ ఎంపీపీ నూనేటి సంపత్, మాజీ జడ్ప�
ప్రసాదాల తయారీలో నాణ్యత లోపిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని వేములవాడ రాజన్న ఆలయ ఈవో రాధాబాయి అన్నారు. రాజన్న ఆలయంలోని గోదాం, స్వామి వారి ప్రసాదాల తయారీ విభాగాలను ఆమె బుధవారం తనిఖీ చేశారు. స్వామివారికి సరుకు�
పంచెలు, లుంగీలతోపాటు బెడ్షీట్ల తయారీపైనా దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన మరమగ్గం నేత కార్మికులకు సూచించారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని పద్మానగర్లో పవర్లూమ్ యూనిట్లను గురువారం ఆ�
పదో తరగతి వార్షిక పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా బోధన, రివిజన్, ప్రిపరేషన్ చేయించాలని మంచిర్యాల జిల్లా విద్యాశాఖాధికారి ఎస్ యాదయ్య అన్నారు.
వానకాలం పంటల సాగుకు వ్యవసాయ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న అధికారులు పంటల సాగు, దిగుబడుల వివరాలతో పాటు రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీస�
తెలంగాణ తొలి గ్రూప్-1లో ప్రాథమిక పరీక్ష (ప్రిలిమినరీ) ముగిసింది. దీనికి సంబంధించి కీ విడుదల కాగా, అభ్యంతరాల స్వీకరణ గడువు కూడా పూర్తయ్యింది. ఇక మిగిలింది కీలకమైన మెయిన్స్ పరీక్షే. ప్రిలిమ్స్లో క్వాలిఫై
అమ్మకు ఇచ్చిన మాటకోసం ఒకరు.. ఎలాగైన కొలువు కొట్టాలని లక్ష్యంగా మరొకరు.. ప్రజలకు సేవకుడిగా ఉండాలని ఇంకొకరు..ఇలా ఎందరో సర్కారీ కొలువు కోసం ఆరాటపడుతుంటారు. తమ కలలను నిజం చేసుకోవడానికి ఎదురుచూస్తుంటారు. లక్ష్
ఈ భూమిపై ఏది వృథా కాదు.. ఆలోచిస్తే చెత్తను సైతం ఆదాయ వనరుగా మార్చవచ్చని సిద్దిపేట పురపాలక సంఘం నిరూపిస్తున్నది. సీఎన్జీ బయో గ్యాస్ ప్లాంట్ను కార్బన్ మాస్టర్స్ -సిద్దిపేట మున్సిపల్ ఆధ్వర్యంలో సిద్ది
ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చిందంటే చాలు.. నిరుద్యోగులు కోచింగ్ సెంటర్లకు పరుగులు తీస్తుంటారు. ఎక్కడ కోచింగ్ తీసుకోవాలి..? ఏ మెటీరియల్ ఫాలో కావాలి..! అనే విషయంలో సతమతమవు తుంటారు. వీటికి తోడు ముఖ్య�
మరో వారం రోజుల్లో టెన్త్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అయితే రెండు సంవత్సరాలుగా కరోనా కారణంగా పరీక్షలు రద్దయిన విషయం తెలిసిందే. ఈ నెల 23వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు టెన్త్ పరీక్షలు జరుగనున్నాయి. కరోనా �
ఉపాధ్యాయుడిగా రాణించడానికి, కాలానుగుణంగా బోధనారంగంలో మారుతున్న వ్యూహాలు, సవాళ్లు ఎదుర్కోవడానికి అవసరమైన ప్రతిభ, సామర్థ్యాలు, బోధన నైపుణ్యాలు ఏ మేరకు కలిగి ఉన్నారో...
కేంద్ర ప్రభుత్వరంగంలో లక్షల సంఖ్యలో ఉద్యోగాలు ఖాళీలుగా ఉన్నట్టు ఇటీవలే పార్లమెంట్లో ప్రభుత్వమే ప్రకటించిందని మంత్రి కేటీఆర్ చెప్పారు. వాటి ఖాళీల భర్తీ తప్పదని.. వాటిలో తెలంగాణ భాగం దాదాపు 70 వేల వరకు ఉ�
ఉద్యోగార్థులెవరూ వదంతులను నమ్మవద్దని, ప్రతిభను మాత్రమే నమ్ముకోవాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) చైర్మన్ డాక్టర్ బీ జనార్దన్రెడ్డి సూచించారు. ఉద్యోగాల కోసం కష్టపడి చదవ�