కూరగాయలు కొనడానికి అయ్యే ఖర్చులు తగ్గించుకోవడం, మనఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పెరటి తోటల పెంపకమే మార్గం. అయితే, పెరటి తోటల పెంపకం ఎలా చేపట్టాలో, వాటి కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, అనువైన పంటలు ఏవో.. �
నగరంలోని కాలనీలు ముంపునకు గురికాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, అలసత్వం వహించే అధికారులను చూస్తూ ఊరుకోమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హెచ్చరించారు. మంగళవారం హనుమకొండ కల�
పరిసరాల శుభ్రతతోనే డెంగీ వ్యాధిని నివారించవచ్చని అదనపు కలెక్టర్ పద్మజారాణి అన్నారు. జాతీయ డెంగీ నివారణ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం నుంచి నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆమె ప్రారంభ�
డెంగ్యూ మహమ్మారిని తరిమికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైద్య ఆరోగ్య శాఖ జోనల్ మలేరియా అధికారి డాక్టర్ సునీల్ కుమార్, జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్రావు అన్నారు. సోమవారం ప్ర పంచ జాతీయ డెంగ్యూ దిన�
పరిశుభ్రతతోనే దోమల వ్యాప్తి, డెంగ్యూని అరికట్టవచ్చని సంగారెడ్డి ఎస్పీ రమణ కుమార్ పేర్కొన్నారు. జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో
ప్రతి ఇంట్లో గ్యాస్ సిలిండర్ వినియోగం సర్వ సాధారణమైంది. ఒక్క పూట గ్యాస్ లేకపోతే వంట చేసేందుకు తంటాలు పడాల్సి వస్తున్నది. గృహిణులు వంట చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు పా టిస్తే ప్రమాదాలను అరికట్టవచ్చని
పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రానీయొద్దని, హాల్టికెట్ నంబర్లను స్పష్టంగా ప్రదర్శించాలని కలెక్టర్ కే శశాంక ఇంటర్ విద్యాశాఖ అధికారులకు సూచించారు. శనివారం ఆయన జిల్లా కేంద్రంలోన
పగటి ఎండ తగలడం వల్ల కాలీఫ్లవర్ రంగు మారుతున్నది. దీనివల్ల నాణ్యత లోపించి, మార్కెట్లో అనుకున్న ధర రావడం లేదు. ఈ సమస్యకు పరిష్కారం చెప్పండి. – రామమూర్తి, నల్గొండ. కాలీఫ్లవర్ శీతాకాలపు కూరగాయ పంట. వీటి పు�
మహబూబాబాద్ : బతుకమ్మ, దసరా, దీపావళి పండుగలకు ఊరు వెళ్తున్నారా… అయితే పోలీసులు సూచించిన జాగ్రత్తలు పాటించాల్సిందేనని ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి సూచించారు. సోమవారం ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో పలు సూచనలు �
ఇన్ని రోజులూ నాలుగు గోడలమధ్య చాలామందికి ఊపిరాడలేదు. ఇప్పుడిప్పుడే జనం ఫ్యామిలీతో పిక్నిక్లు, టూర్లు ప్లాన్ చేస్తున్నారు. అయితే, కరోనా వైరస్ పూర్తిగా అంతం కాలేదని గుర్తు పెట్టుకోవాలి. అడపాదడపా కేసులు