తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికలు వెంటనే నిర్వహించాలని ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో పలువురు నిర్మాతలు శనివారం ఫిలిం ఛాంబర్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు.
షెడ్యూల్ ప్రకారం తెలుగు ఫిల్మ్ చాంబర్ ఎన్నికలు నిర్వహించాలని, లేని పక్షంలో పోరాటం చేస్తామని పలువురు నిర్మాతలు అల్టిమేటం ఇచ్చారు. శుక్రవారం హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ కార్యాలయంలో దర్శకనిర్మాత ప్రత�
తెలుగు సినీరంగంలో ఇటీవల తలెత్తిన థియేటర్ల సమస్యకు ఇండస్ట్రీలోని ఆ నలుగురే కారణమని అన్నారు టీఎఫ్సీసీ ఛైర్మన్ ప్రతాని రామకృష్ణగౌడ్. వాళ్లు థియేటర్లు, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను నాశనం చేస్తున్నారని, �
లక్ష్మీరాయ్ ప్రధాన పాత్రలో, గురుప్రసాద్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘ఝాన్సీ ఐపీఎస్'. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ప్రతాని రామకృష్ణగౌడ్ ఈ నెల 22న తెలుగులో విడుదల చేస్తున్నారు.
తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ కార్యవర్గం రెండేళ్ల పదవీకాలం పూర్తయినందున, సెప్టెంబర్ 8న నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోడానికి ఎన్నికలు నిర్వహించాలని ఛాంబర్ సభ్యులు నిర్ణయించారు.
సినీ పరిశ్రమలోని నటీనటులతో పాటు వివిధ శాఖలలో పనిచేసే ప్రతిభావంతులకు టీఎఫ్సీసీ నంది సౌత్ అవార్డ్స్ అందజేస్తామని టీఎఫ్సీసీ ఛైర్మన్ ప్రతాని రామకృష్ణగౌడ్ తెలిపారు.
ఇండస్ట్రీలో పెద్ద నిర్మాతల కంటే చిన్న నిర్మాతలే అధిక సంఖ్యలో ఉన్నారని టీఎఫ్సీసీ చైర్మన్ ప్రతాని రామకృష్ణగౌడ్ అన్నారు. లీజు విధానాన్ని రద్దు చేయాలని ఆయన సూచించారు. శనివారం హైదరాబాద్లో ప్రతాని రామకృ
‘తెలంగాణ ఫిలింఛాంబర్ స్థాపించిన తొలినాళ్లలో ఎన్నో అవహేళనల్ని ఎదుర్కొన్నా. ఇందులో ఎవరు చేరుతారని అన్నారు. నేడు ఈ ఛాంబర్లో ఎనిమిదివేలకుపైగా సినీ కార్మికులతో పాటు పన్నెండు వందల మంది నిర్మాతలు, నటీనటులు
‘బడుగు బలహీన వర్గాలను ఐక్యం చేసి బహుజనవీరుడిగా సర్దార్ సర్వాయి పాపన్న ఖ్యాతి గడించారు.300 ఏళ్ల క్రితంనాటి ఆయన చరిత్రను నేటి సమాజానికి చెప్పాల్సిన అవసరం ఎంతో ఉంది’ అని అన్నారు పర్యాటక శాఖ మంత్రి వి. శ్రీన�
ఎంపీ సంతోష్కుమార్, మంత్రి శ్రీనివాస్గౌడ్ నేతృత్వంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మహబూబ్నగర్జిల్లాలోని కేసీఆర్ ఎకో అర్బన్ పార్క్లో పది రోజుల్లో రెండు కోట్ల ఎ�
తెలంగాణ ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్కు రాష్ట్రప్రభుత్వ గుర్తింపును ఇవ్వాలని చైర్మన్ ప్రతాని రామకృష్ణగౌడ్ కోరారు. ఈ మేరకు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్కు ఓ వినతి పత్రాన్ని అందజేశారాయ�