ప్రాణహిత పుష్కరాలు పరిసమాప్తమయ్యాయి. 12 రోజులపాటు నదీమాతకు వైభవంగా పూజలు కొనసాగాయి. చివరి రోజైన ఆదివారం పుష్కరస్నా నం ఆచరించడానికి భక్తులు పోటెత్తారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అర్జునగుట్ట, వేమనపల
జయశంకర్ భూపాలపల్లి : ప్రాణహిత పుష్కరాలు ఆదివారం ఘనంగా ముగిశాయి. చివరి రోజు ఆదివారం కాళేశ్వరం పుష్కరఘాట్ వద్ధ సాయంత్రం పవిత్ర ప్రాణహిత నదికి హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాళేశ్వరం దేవ
భక్తులతో కిటకిటలాడుతున్న త్రివేణి సంగమం 10వ రోజు పుష్కరాలకు 60 వేల మంది రాక చివరి రెండు రోజుల్లో భారీగా తరలిరానున్న జనం నదిలో పుణ్యసాన్నాలు.. చిన్నారుల కేరింతలు నదీమాతకు ద్విహారతులు ఇచ్చిన అర్చకులు ఆలయాని
Minister Satyavathi rathod | మంత్రి సత్యవతి రాథోడ్ ప్రాణహిత పుష్కర పుణ్యస్నానం ఆచరించారు. గురువారం ఉదయం మహదేవ్పూర్ మండలం కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్ద పుష్కర స్నానం చేశారు.
ప్రాణహిత పుష్కరాల్లో భాగంగా మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అర్జునగుట్ట, కౌటాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని పుష్కర ఘాట్లలో భక్తుల సందడి నెలకొన్నది. ఏడోరోజైన మంగళవారం లక్ష మంది పుణ్యస్నానా
హైదరాబాద్ : రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి బుధవారం ప్రాణహిత పుష్కరాలను ప్రారంభించారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని అర్జునగుట్ట వద్ద ప్రత్యేక పూజలు చేసి, పుష్కర పుష్కర స్నానం
ప్రాణహిత పుష్కరాలకు వేళైంది. బుధవారం నుంచి ఈ నెల 24వ తేదీ వరకు 12 రోజులపాటు నిర్వహించనున్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత మొదటిసారి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కౌటా
నేటి నుంచి ప్రాణహిత పుష్కరాలు ప్రారంభం భక్తుల కోసం సకల సౌకర్యాలు సిద్ధం అందుబాటులో తాగునీరు, వైద్య సేవలు వేసవి దృష్ట్యా చలువ పందిళ్లు ఏర్పాటు పుష్కరఘాట్ వరకు ఉచితంగా మినీ బస్సు ప్రయాణం పార్కింగ్ కోసం
Pushkaralu | నదులకు పుష్కరాలు ఎందుకు నిర్వహిస్తారు? – డా.ఎమ్.సుధాకర్ రావు, నిజామాబాద్ మనుషులు నదుల్లో స్నానాలు చేసి తమ పాపాలను ప్రక్షాళన చేసుకుంటారు. ఆ పాపాలను స్వీకరించడం వల్ల కలిగే బాధ నుంచి నదులకు విముక్త
Pranahita Pushkaralu | దేవగురువు బృహస్పతి ఏడాదికి ఒకసారి రాశి మారుతుంటాడు. గురుడు రాశి సంక్రమణ చేసిన నాటి నుంచి పన్నెండు రోజులు పుష్కరాలుగా నిర్ణయిస్తారు. ఒక్కో ఏడాది ఒక్కోనది చొప్పున భారతావనిలోని పన్నెండు పవిత్ర నద�
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా : ఈ నెల 13 నుంచి 24 వరకు జిల్లాలోని తుమ్మిడిహెట్టి వద్ద నిర్వహించనున్న ప్రాణహిత పుష్కరాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరే