దర్శకుడు సందీప్రెడ్డి వంగా ఏం చేసినా సంచలనమే. ‘అర్జున్ రెడ్డి’ ‘యానిమల్' చిత్రాలతో ఫిల్మ్మేకింగ్, స్టోరీ ప్రజెంటేషన్ పరంగా కొత్త ఒరవడిని సృష్టించారు. ఈ స్టార్ డైరెక్టర్ ప్రస్తుతం ప్రభాస్తో ‘స�
Sujeeth Sign | టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన పవన్ కల్యాణ్ ‘ఓజీ’ చిత్రం నెట్ఫ్లిక్స్లో అక్టోబర్ 23 నుంచి స్ట్రీమింగ్లోకి రాబోతున్న విషయం తెలిసిందే.
ప్రముఖ నటుడు, దర్శకనిర్మాత ప్రకాశ్రాజ్ 2024 కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్ జ్యూరీ చైర్మన్గా ఎంపికయ్యారు. కేరళ ప్రభుత్వం ప్రతీ ఏటా ప్రతిష్టాత్మకంగా ఈ పురస్కారాలను అందజేస్తున్నది. 2024 సంవత్సరానికిగాను 128
Pawan Kalyan | రాజకీయంగా పవన్ కళ్యాణ్, ప్రకాశ్ రాజ్ రెండు విభిన్న మనస్తత్వం ఉన్న వ్యక్తులు. ప్రకాశ్ రాజ్ సమయం దొరికినప్పుడల్లా పవన్పై విమర్శలు కురిపిస్తూనే ఉంటారు.
Jalsa Re Release | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా (సెప్టెంబర్ 2) ఆయన అభిమానుల కోసం 'జల్సా' సినిమాను మళ్లీ రీ రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్.
ఇంతమంది నిబద్ధత ఉన్న మహానుభావులు, మేధావులు కూర్చున్న ఈ సభలో ఏం మాట్లాడాలో నాకర్థం కావడం లేదు. నేనెక్కడికి వెళ్లినా కొందరికి ఇబ్బందిగా ఉంటుంది కదా? అందుకే, జయశంకర్ గారికి, ప్రకాశ్రాజ్కు ఏంటి సంబంధం? ఆయన
విశ్వగురు ఏలుబడిలో మన దేశం వైషమ్యాలతో కొట్టుమిట్టాడుతున్నదని, ఈ తరుణంలో మనమంతా ఐక్యంగా పోరాడాల్సిన అసవరం ఉందని ప్రముఖ సినీనటుడు ప్రకాశ్రాజ్ పిలుపునిచ్చారు. జాతిలో వైవిధ్యాన్ని చెడగొట్టే వైషమ్యాలను
Athadu Movie Re release | సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బ్లాక్బస్టర్ చిత్రం అతడు రీ రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. మహేశ్ బాబు బర్త్డే సందర్భంగా ఆగష్టు 09న ఈ చిత్రం విడుదల కాబోతుంది.
బెట్టింగ్ యాప్స్ ప్రచారం కేసులో ప్రముఖ నటుడు ప్రకాశ్రాజ్ విచారణ కోసం ఈడీ అధికారుల ముందు హాజరయ్యారు. హైదరాబాద్ బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయానికి బుధవారం వచ్చిన ఆయనను ఈడీ అధికారులు ఐదు గంటల పాటు వి�
Prakash Raj | బెట్టింగ్ యాప్స్ కేసుకి సంబంధించి ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇటీవల బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసిన సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసిన ఈడీ, తాజాగా ప�
Sri Jayabheri Art Productions | తెలుగు సినీ పరిశ్రమలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తనదైన ముద్ర వేసిన సీనియర్ నటుడు మురళీమోహన్ తాజాగా ఆసక్తికర ప్రకటన చేశారు.
Raana Daggubati | ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) టాలీవుడ్తో పాటు పలు ఇండస్ట్రీలో ఉన్న సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
Raana Daggubati | ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) టాలీవుడ్తో పాటు పల ఇండస్ట్రీలో ఉన్న సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసిన సినీ, టీవీ, సోషల్మీడియా ప్రముఖులు, బెట్టింగ్యాప్స్ నిర్వాహకులు సహా 29 మందిపై ఇటీవల ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ).. వారి విచారణకు రంగం సి�