ప్రజావాణి అర్జీల సత్వర పరిషారంపై ప్రత్యేక దృష్టి సారించాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో నగర మేయర్ గద
ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలు పరిష్కరానికి కృషి చేస్తామని కలెక్టర్ బదావత్ సంతోష్ పేర్కొన్నారు. సోమవారం నస్పూర్లోని సమీకృత కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్�
ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిషరించాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక అధికారులకు సూచించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజ�
ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం అధికారుల తీరుతో అభాసుపాలవుతున్నది. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి వినతులు అందించినా పరిష్కారానికి నోచుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్
ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ఆర్జీలను వేగంగా పరిష్కరించాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్�
దళితబంధు పథ కం అమలులో జాప్యంపై దళితలోకం ఆందోళన చెందుతున్నది. ప్రస్తుత కాం గ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల గడుస్తున్నా రెండో విడత డబ్బులను విడుదల చేయకుండా జాప్యం చేస్తున్నదని లబ్ధిదారులు మండిపడ