ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా డిసెంబర్ 1 నుంచి 9 వరకు రాష్ట్రస్థాయిలో కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు గురువారం షెడ్యూల్ విడుదల చేసింది.
వరంగల్ నగరంలో నాలాలు, ప్రభుత్వ భూముల కబ్జాలపై ఉక్కుపాదం మోపనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ, ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. ప్రజాపాలన దినోత్సవంలో �
త్యాగాల ఫలితమే తెలంగాణ అని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. మంగళవారం సంగారెడ్డిలో ప్రజాపాలన దినోత్సవం ఘనంగా జరిగింది. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ముఖ్యఅతిథిగా హాజరై
నిజాం నిరంకుశ పాలనలో విసిగి వేసారిన తెలంగాణ ప్రజానీకం రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్యంలోకి అడుగు పెట్టేందుకు చేసిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో నల్లగొండ జిల్లా కీలక పాత్ర పోషించిందని రాష్ట్ర రోడ్ల�
నాలుగు కోట్ల ప్రజల ఆలోచన మేరకే సెప్టెంబర్ 17ను ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తున్నామన్న సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతున్నది. నాంపల్లిలో జరిగిన ప్రజాపాలన వేడుకల్లో సీఎం
ప్రజాపాలన దినోత్సవాన్ని (Praja Palana Dinotsavam) శాసనసభ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. మహాత్మాగాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పుష్పాంజలి
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మంగళవారం ప్రజాపాలన దినోత్సవం నిర్వహించనున్నారు. ఉదయం 10గంటలకు అన్ని జిల్లాల కలెక్టరేట్లలో జరిగే కార్యక్రమాల్లో అతిథులు పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. ఆ తర్వాత ప్�
బీజేపీ కుట్రలో భాగంగానే ఈ నెల 17న ప్రజాపాలన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభు త్వం, ప్రత్యేకించి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్వహిస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ ఆరోపించారు.