ఇందిరమ్మ ఇండ్ల పథకంలో నిబంధనలతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. మంజూరైన 45 రోజుల్లోగా నిర్మాణం ప్రారంభం కాకుంటే ఇల్లు రద్దవుతుందని షరతు విధించడంతో లబోదిబోమంటున్నారు.
Revant Reddy | ప్రధానమంత్రి ఆవాస్ యోజన (అర్బన్) 2.0 కింద తెలంగాణకు 20 లక్షల ఇండ్లు మంజూరు చేయాలని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చే�
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పథకం మళ్లీ వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరానికి (2024 -25)గాను గత నెల పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన బడ్జెట్లో దీన్ని తిరిగి తీసుకొచ్చారు.
Modi Cabinet first decision | కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన ప్రధాని మోదీ ప్రభుత్వం పేదల కోసం 3 కోట్ల ఇళ్లను నిర్మించనున్నది. ప్రధాని మోదీ నివాసంలో సోమవారం సాయంత్రం జరిగిన తొలి కేబినెట్ సమావేశంలో ఈ మేరకు తొలి నిర్�
మీకు ద్విచక్ర వాహనం ఉన్నదా? చిన్న కారు ఏదైనా ఉన్నదా? అవేవీ ఇప్పుడు మీవద్ద లేకపోయినా.. ఆ వాహనాలు మీ పేరుమీద రిజిస్టరై ఉన్నాయా? ఉంటే మాత్రం ‘ఇందిరమ్మ ఇల్లు’ మీకు రానట్టే. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన గ్యారెంటీ�
PMAY | రాబోయే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మధ్య తరగతి ప్రజలను ఆకట్టుకునేందుకు కేంద్ర సర్కారు కొత్త హౌసింగ్ స్కీంను ప్రకటించింది. బస్తీలు, అద్దె ఇంట్లో ఉండేవారికి సొంతింటి కలను నిజం చేసేందుకు
రాష్ట్ర ప్రభుత్వం పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూర్ గ్రామంలోని ఆదర్శ టౌన్షిప్లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లు చాలా బాగున్నాయని ప�
న్యూఢిల్లీ, ఆగస్టు 20: సాధారణంగా ప్రభుత్వాలు అమలుచేసే పథకాల గురించి ప్రజలకు తెలియజేసేందుకు పత్రికాప్రకటనలు ఇస్తుంటాయి. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కూడా తమ ఘనతను చాటి చెప్పుకొనేందుకు ఇటీవల కొన్ని పత్ర
ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద గ్రామీణ ప్రాంతాల్లో ఇండ్ల నిర్మాణానికి ఇతర రాష్ర్టాలకు రూ.కో ట్లు ఇస్తున్న కేందరం.. తెలంగాణకు మాత్రం ఒక్క పైసా ఇవ్వటం లేదు. పథకం ప్రారంభంలో రాష్ర్టానికి రూ. 190 కోట్లు
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి బీజేపీ భారీగా ప్రకటనలు ఇస్తున్నది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 25న కోల్కతాలోని పలు వార్తా పత్రికల్లో ప్రధాన మంత్రి అవాస్ య�