ప్రభాస్ (Prabhas) నటిస్తోన్న పాన్ ఇండియా చిత్రాల్లో ఒకటి రాధేశ్యామ్ (Radheshyam). ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాధేశ్యామ్కు సంబంధించిన ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు రాధాకృష్ణకుమార్.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అతిథి మర్యాదలకు ఎవరైన ఫిదా కావల్సిందే. ప్రభాస్ చేసే అతిధి మర్యాదలు ఓ రేంజ్లో ఉంటాయని ఇప్పటికే చాలామంది చెప్తుంటే విన్నాం. షూటింగ్ సెట్లో ప్రభాస్ ఉంటే చాలు ఇక యూనిట్
మలయాళ ముద్దుగుమ్మ నిత్యా మీన్ ఒకప్పుడు మంచి ఫామ్లో ఉండేది. కాని మధ్యలో ఆమెకు సరైన సక్సెస్లు రాకపోవడంతో కొన్నాళ్లు సైలెంట్ అయింది. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న భీమ్లా నాయక్ స�
ప్రభాస్ సినిమాల జోరు పెంచుతున్నారు. రెండు చిత్రాలు సెట్స్పై ఉండగానే తాజాగా మరో సినిమా షూటింగ్ను మొదలుపెట్టారు. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘ప్రాజెక్ట్ కె’ (�
టాలీవుడ్ రెబల్ కుటుంబంలో యంగ్ హీరోగా సినీ ఇండస్ట్రీని ఏలుతున్న స్టార్ ప్రభాస్. దేశవ్యాప్తంగా క్రేజ్ ఉన్న అతికొద్ది మంది హీరోల్లో ప్రభాస్ కూడా ఒకరు. ఇప్పుడు ఆయన సినిమా లైనప్ చూసి అందరు ముక్కున వేలేసుక
యంగ్ రెబల్ స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో ప్రభాస్ కు దేశవ్యాప్తంగా క్రేజ్ పెరిగింది. ఇప్పుడు ఈ హీరో బాలీవుడ్ స్టార్ హీరోలతో �
లండన్: దక్షిణాసియా నంబర్ వన్ సెలబ్రిటీగా రెబల్స్టార్ ప్రభాస్ నిలిచారు. ఈ ఏడాదికిగానూ బ్రిటన్ వార పత్రిక ఈస్ట్రన్ ఐ ఈ జాబితాను రూపొందించింది. గ్లోబల్ స్టార్లను వెనక్కి నెట్టి ప్రభాస్ మొదటిస్థ�
Prabhas | బాహుబలి, సాహో లాంటి చిత్రాలతో పాన్ ఇండియా వ్యాప్తంగా ప్రభాస్ ఇప్పటికే అద్భుతమైన గుర్తింపు సంపాదించుకున్నారు. బాలీవుడ్ బడా హీరోలను కూడా తన మార్కెట్తో సవాల్ చేస్తున్నారు రెబల్ స్టార్. సౌత్ నుంచి నార్
Prabhas | ఇండియాలో నెంబర్ వన్ హీరో ఎవరు..? ఈ ప్రశ్నకు సమాధానంగా గతంలో చాలా మంది హీరోల పేర్లు వినిపించేవి. కానీ ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్ ఇండియా నెం 1 హీరో అనిపించుకుంటున్నాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ పాన్ ఇండియ�
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే ప్రధాన పాత్రలలో జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం రాధే శ్యామ్. వచ్చే సంక్రాంతికి అంటే జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుం
సీఎం సహాయ నిధికి ప్రకటించిన సినీ హీరో ప్రభాస్ హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తేతెలంగాణ) ః ఆంధ్రప్రదేశ్లో వరద బాధితులను ఆదుకునేందుకు ప్రముఖ సినీ హీరో ప్రభాస్ ముందుకొచ్చారు. కోటి రూపాయల విరాళం ప్రకటించార�
బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్గా మారిన ప్రభాస్ ప్రస్తుతం బడా ప్రాజెక్టులు చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఇప్పుడు ఆయన చేతిలో నాలుగుకి పైగా ప్రాజెక్టులు ఉండగా, ఇవన్ని కూడా భారీ బ
పాత్రల్లో సహజత్వాన్ని కనబరచడానికి అరువు గొంతులపై ఆధారపడకుండా సొంతగళాన్ని వినిపిస్తున్నారు అగ్రకథానాయికలు. తెలుగు భాషపై పట్టు సాధిస్తూ పాత్రలకు వారే స్వయంగా డబ్బింగ్ చెబుతున్నారు. ‘రాధేశ్యామ్’ సి