ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న ‘రాధేశ్యామ్’ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 14న విడుదల చేయబోతున్నారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మ
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ యువ దర్శకుడు నాగ్ అశ్విన్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రాజెక్టు కే పేరుతో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ఇటీవలే షురూ అయింది.
ప్రభాస్ రాధే శ్యామ్ అప్డేట్ | సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి పెద్దగా అప్డేట్స్ ఏమీ ఇవ్వలేదు. మధ్యలో రెండు మూడు పోస్టర్లు, టీజర్ వదిలారు అంతే. ఆ తర్వాత కూడా అప్డేట్ కోసం చాలా సమయమే తీస
ప్రభాస్ వంటి పాన్ ఇండియన్ స్టార్ సినిమా అంటే లొకేషన్ల విషయంలో ఇంకెంత కేర్ ఉండాలి. అలాంటిది ప్రభాస్ రాబోయే సినిమా షూటింగ్ దాదాపుగా ఒకే చోట జరగబోతోంది.
బాహుబలి ప్రాంఛైజీతో ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఈ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా ఫాలోవర్లను సంపాదించుకున్నాడు.
ప్రభాస్ కథానాయకుడిగా నాగ్అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం శనివారం హైదరాబాద్లో లాంఛనంగా ప్రారంభమైంది. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బిగ్బ�
ఓ హీరోకు ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రభాస్ లాంటి టాప్ హీరో అండ దొరికింది. దాంతో ఆ కుర్ర హీరో కెరీర్ సెట్ అయిపోయింది. అతడే సంతోష్ శోభన్. ఈ హీరోకు ప్రభాస్ అండగా నిలబడటమే కాకుండా ఆయన కెరీర్కు కావాల్సిన బూస్టప్ ఇస్�
ప్రశాంత్ నీల్.. ఒకప్పుడు కేవలం కన్నడ ఇండస్ట్రీలో మాత్రమే వినిపించిన ఈ పేరు ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో మార్మోగిపోతోంది. కేవలం ఒకే ఒక్క సినిమా అనుభవంతో కేజీఎఫ్ సినిమాను తెరకెక్కించాడు ప్రశాంత్ నీల్�
రాధే శ్యామ్ సినిమా కోసం హైదరాబాద్లో ఏకంగా ఇటలీ దేశం సెట్ నిర్మించారు. దాని కోసం 30 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అక్కడే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేశాడు దర్శకుడు రాధాకృష్ణ.
తెలుగు సినిమా స్థాయిని మార్చేసిన సినిమా బాహుబలి. దీని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. అలాంటి సంచలన సినిమా విడుదలై జులై 10, 2021కి సరిగ్గా ఆరేళ్లైపోయింది. నిన్నగాక మొన్నొచ్చినట్లు అనిపించిన బాహుబల
అప్పటి వరకు టాలీవుడ్లో భారీ బడ్జెట్తో సినిమాలు చేయాలి అంటే నిర్మాతలకు గుండెల్లో దఢ మొదలయ్యేది. మన సినిమాలను ఇతర భాషలకు చెందిన ప్రేక్షకులు ఆదరిస్తారా అనే భయం దర్శకులలో ఉండేది.కాని