ప్రశాంత్ నీల్.. ఒకప్పుడు కేవలం కన్నడ ఇండస్ట్రీలో మాత్రమే వినిపించిన ఈ పేరు ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో మార్మోగిపోతోంది. కేవలం ఒకే ఒక్క సినిమా అనుభవంతో కేజీఎఫ్ సినిమాను తెరకెక్కించాడు ప్రశాంత్ నీల్�
రాధే శ్యామ్ సినిమా కోసం హైదరాబాద్లో ఏకంగా ఇటలీ దేశం సెట్ నిర్మించారు. దాని కోసం 30 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అక్కడే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేశాడు దర్శకుడు రాధాకృష్ణ.
తెలుగు సినిమా స్థాయిని మార్చేసిన సినిమా బాహుబలి. దీని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. అలాంటి సంచలన సినిమా విడుదలై జులై 10, 2021కి సరిగ్గా ఆరేళ్లైపోయింది. నిన్నగాక మొన్నొచ్చినట్లు అనిపించిన బాహుబల
అప్పటి వరకు టాలీవుడ్లో భారీ బడ్జెట్తో సినిమాలు చేయాలి అంటే నిర్మాతలకు గుండెల్లో దఢ మొదలయ్యేది. మన సినిమాలను ఇతర భాషలకు చెందిన ప్రేక్షకులు ఆదరిస్తారా అనే భయం దర్శకులలో ఉండేది.కాని
ప్రభాస్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సలార్’. పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్గా పాన్ ఇండియన్ స్థాయిలో దాదాపు 150 కోట్ల వ్యయంతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. లాక�
ప్రభాస్-కాజల్…ఈ క్రేజీ కాంబినేషన్ లో ఇప్పటికే డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రాలు వచ్చాయి. ఈ ఇద్దరు స్టార్లు మరోసారి సిల్వర్ స్క్రీన్ పై మెరువబోతున్నారన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్ గా మార�
ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న పౌరాణిక చిత్రం ‘ఆది పురుష్’. రామాయణ గాథ ఆధారంగా త్రీడీ సాంకేతికతతో దర్శకుడు ఓంరౌత్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. లాక్డౌన్ కారణంగా వాయిదా పడ్డ ఈ సినిమా చిత్రీకర�
సాహో చిత్రం తర్వాత ప్రభాస్ నటించిన మూవీ రాధేశ్యామ్. భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటించింది. మంచ
మంగళూరు సోయగం పూజాహెగ్డే వరుస సినిమాలతో బిజీగా ఉంది. లాక్డౌన్ విరామం తర్వాత ఆమె తిరిగి షూటింగ్స్కు ఉత్సాహంగా హాజరవుతోంది. ఇటీవలే తెలుగులో ప్రభాస్తో కలిసి ‘రాధేశ్యామ్’ చిత్రీకరణలో పాలుపంచుకుంది.
ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘రాధేశ్యామ్’. రాధాకృష్ణకుమార్ దర్శకుడు. యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. పూజాహెగ్డే కథానాయిక. లాక్డౌన్ అనంతరం శుక్రవారం చిత్రీకరణను పునఃప్రార�