‘కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడింది’ అన్న చందంగా రేవంత్ సర్కారు చేపట్టిన ‘విద్యుత్తు లైన్ల దిద్దుబాటు’ పనులు ప్రజలకు ముఖ్యంగా వర్క్ ఫ్రం హోం ఉద్యోగులకు లేని తలనొప్పులు తెచ్చిపెట్టాయి.
యాదాద్రి భువనగిరి జిల్లా బస్వాపూర్ వద్ద నిర్మించిన రిజర్వాయర్ కట్టను తవ్వి భారీ విద్యుత్తు లైన్లను నిర్మిస్తున్నారని, ఫలితంగా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉన్నదని గ్రామస్థులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
మున్నేరు వరద ముంపు ప్రాంతాల్లో అధికారులు క్షేత్రస్థాయిలో నష్టం వివరాలను సమగ్రంగా సేకరిస్తున్నారని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. ఆదివారం ఖమ్మం కాల్వొడ్డు, జూబ్లీక్లబ్, రజబ్అలీ పార్ ఏరియా, జూబ
మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఆంధ్రప్రదేశ్లో మొత్తం రూ.4,495 కోట్ల పనులు దక్కించుకున్నది. ఇందులో ఏపీఎస్పీడీసీఎల్ కింద రూ.2,451 కోట్ల పనులు దక్కించుకోగా, ఏపీఈపీడీసీఎల్ నుంచి 2,043 కో�
రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీకి అప్పగించిన కాంట్రాక్టులో అవకతవకలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణలపై ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విశాఖతోపాటు వరద ప�
నగరంలో కురిసిన భారీ వర్షానికి విద్యుత్ సరఫరాలో అంతరాయం తలెత్తింది. ఆదివారం సాయంత్రం కురిసిన వర్షానికి పలు చోట్ల విద్యుత్ లైన్లపై చెట్లు కూలిపడటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఖైరతాబాద్ ఆనంద్నగ�
వర్షాకాలంలో అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరాను అందించడంపై డిస్కం ప్రత్యేక చర్యలు చేపట్టింది. జీహెచ్ఎంసీతో పాటు హెచ్ఎండీఏ పరిధిలో విస్తరించి ఉన్న 9 సర్కిళ్లలో విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉన్నది. ముఖ్య
ప్రకృతి ప్రకోపంతో విద్యుత్ వ్యవస్థ ధ్వంసమైంది. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడమే లక్ష్యంగా పెట్టుకొని విద్యుత్ శాఖ అధికార యంత్రాంగం మొత్తం అందులోనే నిమగ్నమై రాత్రి, పగలు అనే తేడా లేకుండా పనిచేస్తోం�
ఉపరితల ద్రోణి ప్రభావంతో గ్రేటర్లోని పలు చోట్ల ఆదివారం గాలి వాన బీభత్సం స్పష్టించింది. నలుగురి ప్రాణాలను తీసింది. పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. విద్యుత్ సరఫరాకు తీవ్ర అం�
నగర శివారులోని చిలుకూరు మృగవని జాతీయ ఉద్యానవనం పచ్చని అందాలకు, జంతు, జీవ జాతులకు నిలయంగా ఉంది. అభివృద్ధి, అవసరాల పేరుతో అటవీ ప్రాంతంలోని భూములను వినియోగించడం వల్ల అటవీ ప్రాంతంలో పర్యావరణ సమతుల్యత దెబ్బ త�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని బెజ్జూర్ మండల కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరం నుంచే జీవనది ప్రాణహిత ఏడాదంతా ప్రవహిస్తూ ఉంటుంది. ప్రాణహిత పక్కనే ఉన్నా పొలాలకు మాత్రం నీటి చుక్క అందడం లేదు.
విద్యుత్తు తీగలు తెగిపడి ముగ్గురు మృత్యువాతపడగా.. తీవ్రంగా గాయపడిన ఓ బాలుడు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం మోత్యాతండాలో సోమవారం రాత్రి చోటుచేసుకున్నది.
వన్యప్రాణులకు హాని తలపెడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా అటవీ శాఖ అధికారి నీరజ్కుమార్ డేబ్రేవాల్ హెచ్చరించారు. శనివారం మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులకు వన్యప్రాణుల స