విద్యుత్ సంస్థల్లో క్షేత్రస్థాయిలో పనిచేసే లైన్మెన్, ఆర్టిజెన్ల పాత్ర ఎంతో కీలకమని, అన్ని కేటగిరీల వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం పైస్థాయిలో ప్రభుత్వం,
రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం అంతకంతకూ పెరుగుతున్నా, ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటులో ప్రోత్సాహం కరువైంది. ముఖ్యంగా విద్యుత్తు సంస్థలే మోకాలడ్డుతున్నాయి. రాష్ట్రంలోని పెట్రోల్ బంకుల్లో ఈవ
ప్రభుత్వ విద్యుత్ సంస్థలను రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో విక్రయించినా విస్తుపోవాల్సిన పని లేదు. ఈ మాట ఇప్పుడెందుకు అంటున్నానంటే రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యుత్ సంస్థలను నిర్వహించేవారు క�
విద్యుత్తు సంస్థల్లో మరో ఆరు నెలలపాటు సమ్మెలను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. తెలంగాణ ట్రాన్స్కో, రెండు డిస్కం (ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్)లలో అత్యవసర సేవల నిర్వహణ చట్టం కింద సమ్మె చ�
విద్యుత్తు సంస్థల్లో ఇప్పటివరకు 30 వేల ఉద్యోగాలను భర్తీచేశామని విద్యుత్తుశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ప్రకటించారు. 10వేలకు పైగా కొత్త ఉద్యోగులను నియమించగా.. 22 మంది వేల ఆర్టిజన్లను క్రమబద్ధీకరించిన�
‘బేషరతుగా సమ్మెను విరమించి.. ఆర్టిజన్లు విధుల్లో చేరుతున్నారు.. వారి విజ్ఞప్తిని మానవతా దృక్పథంతో పరిశీలించండి.. తొలగించిన 200 మందిని తిరిగి విధుల్లోకి తీసుకోండి’ అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ట్రాన్స్కో, జె
దేశంలోని విద్యుత్తు సంస్థలు, డిస్కంలు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రైవేటీకరణతో తీరిపోయేవి కావని ఎన్టీపీసీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గురుదీప్ సింగ్ అన్నారు.
ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆందోళన హైదరాబాద్, ఫిబ్రవరి 24 (హైదరాబాద్): చండీగఢ్లో విద్యుత్తు సంస్థల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విద్యుత్తు అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. �