టీజీఎస్సీడీసీఎల్తోపాటు రాష్ట్రంలోని విద్యుత్తు సంస్థల పరిధిలో బదిలీలపై ఏకపక్ష నిర్ణయాలను నిలిపివేయాలని తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు ఉద్యోగ జేఏసీ డిమాండ్ చేసింది. ఉద్యోగ సంఘాలతో చర్చించిన తర్వాతే మా�
విద్యుత్తు కాంట్రాక్టర్లపై కుట్ర జరుగుతున్నదని తెలంగాణ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కందకూరి శ్రీనివాస్ ఆరోపించారు.
రాష్ట్రంలోని విద్యుత్తు సంస్థలకు సోలార్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు (పీపీఏలు) పెద్ద గుదిబండగా మారాయి. 20 ఏండ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో (2005లో) కుదుర్చుకున్న ఈ దీర్ఘకాలిక ఒప్పందాలు డిస్కంల నడ్డివ
విద్యుత్ సంస్థల్లో క్షేత్రస్థాయిలో పనిచేసే లైన్మెన్, ఆర్టిజెన్ల పాత్ర ఎంతో కీలకమని, అన్ని కేటగిరీల వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం పైస్థాయిలో ప్రభుత్వం,
రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం అంతకంతకూ పెరుగుతున్నా, ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటులో ప్రోత్సాహం కరువైంది. ముఖ్యంగా విద్యుత్తు సంస్థలే మోకాలడ్డుతున్నాయి. రాష్ట్రంలోని పెట్రోల్ బంకుల్లో ఈవ
ప్రభుత్వ విద్యుత్ సంస్థలను రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో విక్రయించినా విస్తుపోవాల్సిన పని లేదు. ఈ మాట ఇప్పుడెందుకు అంటున్నానంటే రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యుత్ సంస్థలను నిర్వహించేవారు క�
విద్యుత్తు సంస్థల్లో మరో ఆరు నెలలపాటు సమ్మెలను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. తెలంగాణ ట్రాన్స్కో, రెండు డిస్కం (ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్)లలో అత్యవసర సేవల నిర్వహణ చట్టం కింద సమ్మె చ�
విద్యుత్తు సంస్థల్లో ఇప్పటివరకు 30 వేల ఉద్యోగాలను భర్తీచేశామని విద్యుత్తుశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ప్రకటించారు. 10వేలకు పైగా కొత్త ఉద్యోగులను నియమించగా.. 22 మంది వేల ఆర్టిజన్లను క్రమబద్ధీకరించిన�