‘బేషరతుగా సమ్మెను విరమించి.. ఆర్టిజన్లు విధుల్లో చేరుతున్నారు.. వారి విజ్ఞప్తిని మానవతా దృక్పథంతో పరిశీలించండి.. తొలగించిన 200 మందిని తిరిగి విధుల్లోకి తీసుకోండి’ అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ట్రాన్స్కో, జె
దేశంలోని విద్యుత్తు సంస్థలు, డిస్కంలు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రైవేటీకరణతో తీరిపోయేవి కావని ఎన్టీపీసీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గురుదీప్ సింగ్ అన్నారు.
ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆందోళన హైదరాబాద్, ఫిబ్రవరి 24 (హైదరాబాద్): చండీగఢ్లో విద్యుత్తు సంస్థల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విద్యుత్తు అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. �