AP News | ఏపీలో కోళ్లకు అంతుచిక్కని వైరస్ కలవరపెడుతున్నది. సాయంత్రానికి ఆరోగ్యంగా కనిపించే కోళ్లు.. ఉదయం వరకు అనారోగ్యంతో మృత్యువాతపడుతున్నాయి. అలా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రోజుకు వేల సంఖ్యలో కోళ్లు మ�
అప్పుల బాధ తాళలేక మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం తుజాల్పూర్లో పౌల్ట్రీ రైతు ఆత్మహత్య చేసుకు న్నాడు. ఎస్సై లింగం తెలిపిన వివరా ల ప్రకారం.. తుజాల్పూర్కు చెందిన గొట్టిముక్కల యాదగిరి(52) వ్యవసాయం చేస్తూ, ప�
మార్కెట్లో చికెన్ ధరలు రోజురోజుకూ పడిపోతున్నాయి. వారం రోజుల క్రితం వరకు అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో ధరలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం కార్తికమాసం ఉండడంతో ప్రజలు చికెన్ తినడానికి ఎక్కువగా ఆసక్తి చూపడంలేద�
చికెన్ అంటే ఇష్టపడే వారు చాలామందే ఉన్నారు. కొంత మంది వారంలో రెండు, మూడు సార్లు చికెన్ను తింటారు. అయితే రెండు నెలల క్రితం చికెన్ రేట్లు అమాంతం పెరిగిపోయాయి. ఒకానొక సమయంలో కిలో రూ.300దాటింది.
హోటల్ మేనేమెంట్లో మంచి ఉద్యోగం. 15 ఏండ్లు ఐదు స్టార్ హోటళ్లలో పనిచేశాడు. ఖతార్ దేశంలోని మాల్ ఆఫ్ ఖతార్లో ఫుడ్ కోర్ట్ సూపర్వైజర్గా నాలుగేండ్లు ఉద్యోగం చేశాడు. లక్ష రూపాయల వరకు జీతం వస్తున్నా అవే
‘గుడ్ మార్నింగ్ డియర్!’ అన్న శ్రీమతి పిలుపు, మనకు మేలుకొలుపు. ‘గుడ్ మార్నింగ్ తల్లీ!’ అని మన చిట్టితల్లిని ఎంత ముద్దుగా నిద్ర లేపుతామో కదా! అలాగే ఎవరిని కలిసినా ముందుగా.. ‘గుడ్ మార్నింగ్!’ అనో, ‘గుడ్�
‘కొక్కెర’.. కోళ్లలో కనిపించే అతి భయంకరమైన వ్యాధి. ఒక్కసారి ఈ వ్యాధి ప్రబలితే.. 80-90 శాతం వరకూ కోళ్లు మరణించే ప్రమాదం ఉంటుంది. అయితే, కొన్ని జాగ్రత్తలు పాటిస్తే.. కోళ్లను ఈ వ్యాధిబారి నుంచి కాపాడుకొనే అవకాశం ఉన�
ఇంద్రవెల్లి : గ్రామీణ ప్రాంతంలోని ఆదివాసీ గిరిజనులు పెరటి కోళ్ల పెంపకం చేస్తే ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుందని ఐకార్, డీపీఆర్(ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రిసర్చ్ ట్రైబల్ సబ్ ప్లాన్)డైరెక్
హైదరాబాద్: కరోనా సంక్షోభంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పౌల్ట్రీ, డెయిరీ రంగాలనుఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పౌల్ట్రీ, డెయిరీ యూనిట్లకు ఆస్తి పన్ను నుంచి �
హోల్సేల్లో 6.. మార్కెట్లో 6.50 నుంచి 7 ఈ నెలలోనే రూ.1.57 పెరిగిన ధర హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): ఆపత్కాలంలో తక్కువ ధరకు అందుబాటులో ఉండే పోషకాహారమైన గుడ్డు ధర సామాన్యులను అందకుండాపోతున్నది. కోడిగుడ్డు ధర రో�
హైదరాబాద్ : తనపై వచ్చిన భూ కబ్జా ఆరోపణలు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకునేందుకు సిద్ధమని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. భూ కబ్జా ఆరోపణలపై మంత్రి మీడియా సమావేశ
వారంలో 50కి పైగా పెరిగిన చికెన్ ధర మరో నెల రోజుల పాటు పెరిగే అవకాశం ఉత్పత్తి తగ్గడంతో పెరుగుతున్న ధరలు హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): కోడి కూర ఘాటెక్కింది. వారంలో కిలో చికెన్ రూ. 50 నుంచి రూ. 70 పెరిగ