నా వయసు యాభై రెండు. పొత్తిపొట్ట కుడివైపు చేయి తగిలితే చాలు.. నొప్పిగా ఉంటుంది. కొన్నిసార్లు సాధారణంగా కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఆ ప్రాంతమంతా గట్టిపడినట్టు ఉంటుంది. నాకు మెనోపాజ్ వచ్చి అయిదేండ్లు దాటి�
గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాల్సిన అవసరం ఉన్నదని సీపీఐ జాతీయ కౌన్సిల్ సభ్యు డు చాడ వెంకట్రెడ్డి సూచించారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, ప్రజా వ్యతిరేక విధానాలతో దేశంలో పేదల�
ఆధునిక జీవితంలో మనిషి నిత్యం ఒత్తిడితో చిత్తవుతున్నాడు. ఒత్తిడిని వీడి సంతోషంతో ఉంటే ఆరోగ్యం సహా మెరుగైన జీవితం సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్న మాట.
కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. గ్రూప్ పాలి‘ట్రిక్స్'తో హస్తం పార్టీ బజారున పడుతోంది. తాజాగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మంగళవారం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమం రచ్చరచ్చగా మారింది. నాయ�
టీఎస్ఆర్టీసీకి అరుదైన గౌరవం దకింది. రోడ్డు రవాణా సంస్థలలో ముఖ్య భూమిక పోషించే ఏఎస్ఆర్టీయూ (అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్ టేకింగ్) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా టీఎస్ఆర్టీ�
రూ.2,500 కోట్లు ఇస్తే, తనను కర్ణాటక సీఎంగా చేస్తానని ఢిల్లీకి చెందిన కొందరు తనకు ఆఫర్ ఇచ్చారని కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే విషయంపై తనను బీజేపీ అధ్యక్షుడు జే�